సూర్యాపేట: ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని విద్యుత్శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూచించారు. సూర్యాపేటలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో
పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన కొత్తకొండ నాగరాజు బైక్పై వెళ్తుండగా జగిత్యాల జిల్లా కేంద్రంలో గొల్లపల్లి రోడ్డు స్మశాన వాటిక వద్ద బైక్ అదుపుతప్పింది
లైఫ్సైన్సెస్ రంగంలో హైదరాబాద్ను అగ్రగామిగా నిలిపేందుకు మంత్రి కేటీఆర్ అమెరికాలో పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రపంచంలోనే టాప్ ఫార్మా కంపెనీలై ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ (జేఅండ్జే), �
హైదరాబాద్ : తెలంగాణలో పండించిన ధాన్యం సేకరణ విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తోన్న కేంద్రంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర�
హైదరాబాద్ : వడ్లు కొనాల్సిన బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నూ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొనసాగుతోన్న విద్యా యజ్ఞంలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వ�
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ దుష్ప్రచారం మరింత పెరిగింది. మొన్నటికి మొన్న ఎస్టీ రిజర్వేషన్ పెంపు ప్రతిపాదన రాలేదని బొంకిన కేంద్రం, పార్లమెంట్ వేదికగా మరోసారి నాలుక మడతేసింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు
ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ పూలింగ్ పథకానికి తమ అసైన్డ్ భూములు ఇస్తామని వాటి యజమానులు ముందుకు వచ్చారు. శుక్రవారం భూ యజమానుల ప్రతినిధి బృందం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి సీఎస్ సోమేశ్కుమ
ఇన్సూరెన్స్ పేరుతో రిటైర్డు ఉద్యోగి దంపతులకు దగ్గరైన ఓ ముఠా వారి నుంచి సుమారు రూ.5 కోట్లు స్వాహా చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురిని శుక్రవారం అరెస్టు చేసినట్టు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూప�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగంలో అమెరికాకు చెందిన ఫిష్ ఇన్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం పట్ల రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి తలసాని శ్రీనివాస్ యాదవ్ �
వరంగల్ : తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సీపీఐ రాష్ట్ర నాయకులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు డిమాండ్ చేశార�