సోలార్ విద్యుత్ ఉత్పత్తి విధానం ద్వారా తెలంగాణలో సౌరవిద్యుత్ ప్రాజెక్టులు, సోలార్ పార్కుల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు సింగిల్ విండో విధానంలో సత్వర అనుమతులు...
ప్రపంచంలోనే ఉన్నతమైన యూనివర్సిటీలను కలిగిన కెనడా తన సులభతరమైన వీసా విధానాలతో సాదరంగా ఆహ్వానిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ విద్యానిధి, మహాత్మా జ్యోతిబాఫూలే విదేశీ విద్యానిధి ద్వారా ...
1.రాష్ట్ర మొత్తం భూవిస్తీర్ణంలో అడవులు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? 1) 20.45 2) 24.35 3) 28.45 4) 33.35 2. 2015లో తెలంగాణకు హరితహారం పథకాన్ని ఎన్నికోట్ల మొక్కలను నాటి, పోషించడానికి ఉద్దేశించారు? 1) 200 కోట్ల మొక్కలు 2) 230 కోట్ల మొక్కలు 3) 26
మహబూబ్నగర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ ప్రజల భగ్గుమంటున్నారు. తెలంగాణలోని ధాన్యాన్ని కొనమని చెప్పడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా వివిధ రూపాల్ల
సిద్దిపేట : వడ్లు కొనమంటే నూకలు తినమని తెలంగాణ ప్రజలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవమానిస్తున్నది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మనల్ని నూకలు తినమనడం అంటే యావత్తు తెలంగాణ ప్రజలను అవమాన పరచడమేనని వైద్య
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకై ప్రత్యేక చర్యలు తీసుకుందని, షీటీమ్ వ్యవస్థను ఎర్పాటు చేసి పటిష్ట పోలీస్ భద్రతను కల్పించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మహ�
వడ్లు కొనబోమని తెగేసి చెప్తున్న కేంద్రంపై పల్లెలు తిరుగబడుతున్నాయి. కొని తీరాల్సిందేనని తేల్చిచెప్తున్నాయి. పంజాబ్ తరహాలో రాష్ట్రంలో రెండు సీజన్ల వడ్లను కొనాల్సిందేనని కేంద్ర మంత్రి గోయల్ సహా ప్రధ�
కేంద్రానికి రైతులు ఉరి వేసే రోజు దగ్గరలోనే ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. ఉగాది తరువాత ఉగ్రతెలంగాణే అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తేల్చిచెప్పారు. తమను ఏమన్నా భర
ష్! నన్నెవ్వరు ఆటంకపరచకండి
ప్రజాస్వామ్యం చిరునామా
వెదకడంలో బిజీగా ఉన్న
కాని ఎంత వెదికినా.. ఫ్చ్ లాభం శూన్యం
చిరునామా మారిందా? డెఫనేషన్ మారిందా?
ఆశ్చర్యం లేదేమో.. ఏది మారినా?
గ్రామపంచాయతీల్లో చెత్తతో ఆదాయం సృష్టించటం అద్భుతమని, ఇలా ఆదాయాన్ని సమకూర్చుకొంటున్న తొలి గ్రామం.. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలానికి చెందిన ముక్రా(కే) అని కేంద్రం కొనియాడింది. ‘బెస్ట్ ప్రాక్టీసెస�
వ్యవసాయరంగంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ డొల్లతనం తేటతెల్లమైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. సాగు విషయంలో కేంద్ర ప్రభుత్వ చాతకాని తనాన్ని పార్లమెంటరీ వ్యవసాయ స�