కరీంనగర్ ఎంపీ బండి సంజ య్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి తాను ఏమీ తేకపోయినా.. రుక్మాపూర్ సైనిక
మంజీర నది ఒడ్డున మాధవానంద సరస్వతి ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం నిర్వహించిన సహస్ర చండీయాగం ఆదివారం విజయవంతంగా ముగిసి�
తిరుమల శ్రీవారిని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకొ న్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబసమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శ నానంతరం రంగ నాయకుల మండ పంలో పండితులు వేదా�
ఆయనో మాజీ ఐపీఎస్ అధికారి. విద్యావంతుడు. కానీ, బీఎస్పీలో చేరగానే ఫక్తు రాజకీయ నాయకుడు అయిపోయారు. ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను విమర్శిస్తేనే ప్రజలు గుర్తిస్తారనే భ్రమలో ఉన్నారు. వివేకాన్ని మరిచి విమర్శ
వడ్ల కొనుగోలులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న గోల్మాల్ నాటకాలను తిప్పికొట్టేందుకు తెలంగాణ సమాజం ఒక్కటైంది. ఊరూ వాడా తేడా లేకుండా కేంద్రం తీరును ఎండగడుతున్నారు. నూకలు తినిపించడం అలవాటు చేయా�
మహిళల శ్రేయస్సు దిశగా తెలంగాణ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోంది. ఓ మహిళ అభివృద్ధితో కుటుంబం తద్వారా సమాజ పురోగమనం చెందుతుంది. దీన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. అయితే మహిళా �
పోటీ పరీక్షలు అనగానే నగరంలో అశోక్నగర్, చిక్కడపల్లి, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, హిమాయత్నగర్, నల్లకుంట లాంటి కొన్ని ప్రాంతాలు ఠక్కున గుర్తుకొస్తాయి. ఈ ప్రాంతాల్లో సివిల్స్, గ్రూప్-1, 2, 3, 4 కోసం �
ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాలకు నిరుద్యోగ యువత సన్నద్ధం అవుతుంది. కోచింగ్ తీసుకోలేని నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పీర్జాద�
రాష్ట్ర కూటులు ఎక్కడో మహారాష్ట్రలో పాలించారనీ, ఎల్లోరా గుహల్ని చెక్కించారనీ చదువుకుంటాం. మరి వీరికీ తెలంగాణకు ఉన్న సంబంధం ఏమిటి? తెలంగాణ ఎప్పుడైనా వీరి పాలన కింద ఉందా? ఇలాంటి ప్రశ్నలకు శాసనాలు మనకు సమాధ�
‘ఢిల్లీలో ఏ రోడ్లో చూసినా కశ్మీర్ ఫైల్స్ సినిమా పోస్టర్లే కనిపించాలి. నిన్న లాల్కిలా వద్దకు వెళ్తే అక్కడ ఒక్క పోస్టర్ కూడా కనిపించలేదు.. ఇలా అయితే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మనం గెలిచినట్టే..’ ఫోన�
క్యాన్సర్ మహమ్మారిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎంపీపీ ఎల్లూబాయిబాబు, డీఆర్డీవో పద్మజారాణి అన్నారు. క్యాన్సర్ సొసైటీ సౌజన్యంతో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆదివారం డ్వాక్రా సంఘాల మహిళలకు క్య
బాలాపూర్ మండలానికి ప్రభుత్వం ఎనిమిది బస్తీ దవాఖానలు మంజూరు చేసింది. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు బస్తీ దవాఖానలు, జల్పల్లి మున్సిపాలిటీలో నాలుగు బస్తీ దవాఖానలు, మీర్పేటలో ఒక బస్తీ �
తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని కేంద్రంతో కొనుగోలు చేయిస్తామని గతంలో చెప్పిన బీజేపీ ఎంపీ బండి సంజయ్.. మాట మీద నిల్చుండాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. కేంద్రంతో ధాన్యం �
కాగా, ఈ విషయంపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. “ తెలంగాణ ఉత్తమ వ్యాపార వాతావరణాన్ని అందిస్తుందని నీతి ఆయోగ్ చెప్పింది” అని ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ ఆంగ్ల పత్�