హైదరాబాద్ : ఈ నెల 25వ తేదీ నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఆన్లైన్లో ఏప్రిల్ 12వ తేదీ వరకు స్వీకరించనున్నారు. పేపర్ 1, పేపర్ 2కు కలిసి దరఖాస్తు రుసుంను రూ. 300గా నిర్ణయించారు. ఒక ప�
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నవోదయ విద్యాలయాలు కేటాయించాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ బిడ్డలు భారతీయులు కాదా? ఎందుకీ వివక్ష? అని కేంద్రాన్న�
హైదరాబాద్ : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారపూరిత మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను అవమానపరిచాడని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలను నూకలు తినమనండి అనే రీతిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడి అవమాపరిచారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ధాన్యం సేకరణ
వరంగల్ : పత్తి రైతు పంట పండింది. ఈ ఏడాది మార్కెట్లో కాసుల వర్షం కురుస్తున్నది. పత్తికి డిమాండ్ ఏర్పడడంతో శుక్రవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాలు ధర ఏకంగా ర�
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లకు నవోదయ విద్యాలయాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష�
తెలంగాణ ప్రభుత్వం.. రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎవరిది?
హైకోర్టులో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. గురువారం ఒకేసారి పది మంది కొత్త న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు చరిత్రలో ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో న్యాయమూర్తులు ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. హై�
దేశంలో బీజేపీ రౌడీయిజం పేట్రేగిపోతుంటే.. రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ ఇజం కనిపిస్తున్నదని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఇజం అంటే రాష్ట్ర సంపద పెంచడం, పేదలకు పంచడం అని అభివర్ణించ�
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అలైన్మెంట్ ఖరారు కావడంతో మొదటి గెజిట్ను విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏయే గ్రామాల గుండా రీ
రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ వేగం పుంజుకొంటున్నది. టీచర్ పోస్టుల భర్తీకి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. టెట్ను జూన్ 12న నిర్వహి
2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ భూదాన్ భూముల పరిరక్షణకు చొరవ చూపారని ఆలిండియా సర్వసేవ సంఘ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెదిరె అరవింద్రెడ్డి పేర్కొన్నారు. గురువారం లక్డీకపూల్ సెంటర్ క�
విద్యుత్తు చార్జీల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా బద్నాం చేయాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో వ్యవసాయానికి పూర్తి ఉచితంగా విద్యుత్తును అందజేయడంతోపాటు గృ�
న్యూఢిల్లీ : ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇవాళ కేంద్రమంత్రితో రాష్ట్ర మంత్రుల బృందం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భేటీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వేముల ప్రశాంత్రె�