ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్ల పెంపునకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు చిత్ర దర్శకుడు రాజమౌళి. కర్నాటకలోని చిక్ మంగుళూరులో శనివారం సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ �
రైతుల కన్నీటి కష్టాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వందల కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి జలాలను తీసుకొస్తే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నాయకులు సోయితప్పి మాట్లాడుతున్నారని ఆర్థికశాఖ మంత�
ఫిర్యాదుల వ్యవస్థ బలోపేతం పరిష్కారం ఆలస్యమైతే వేతనాల్లో కోత హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): టీఎస్బీపాస్ ద్వారా పట్టణాల్లో ఇండ్ల నిర్మాణాలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఇప్పటివరకు �
జూన్ చివరి వారంలో పాలిసెట్-2022 నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో పాలిసెట్ నిర్వహణపై అధికారులు సమీక్షించారు. పదో తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత నెలరోజులు సమ
ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు అందజేసే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్టేట్ లెవల్ ఎగ్జామ్ ఈ నెల 27న నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలి�
రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్,
త్వరలో శాఖలవారీగా అంతర్గత ఉత్తర్వుల జారీ హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఏప్రిల్ 1 నుంచి హరితనిధి అమలుకానున్న నేపథ్యంలో వివిధ ప్రభుత్వశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అంతర్గత ఉత్తర్వుల జారీపై దృ
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ రెగ్యులర్, వొకేషనల్ విద్యార్థులకు ఈ నెల 23 నుంచి వచ్చే నెల 4 వరకు ప్రాక్టికల్ పరీక్షలు పరీక్షలు జరుగనున్నాయి. ఆదివారాల్లోనూ పరీక్షలు కొనసాగుతాయి. ఎన్వ�
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి తెలంగాణకు తీరని లోటని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం మృతికి సంతాపం తెలిపారు. ఈ మేరకు సత్యవతి రాథోడ్ శనివారం �
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మృతి బాధాకరమని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం మృతికి సంతాపం తెలిపారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మల్లు స్వరాజ్యం ఆత్మకు సద్�
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం సేవలు మరువలేనివని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మల్లు స్వరాజ్యం మృ
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పీ�
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ శాసనసభ్యురాలు మల్లు స్వరాజ్యం మృతి పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించినా పేదల పక్షాన నిలబడిన నాయకు
నల్లగొండ : సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు వీరనారి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు స్వరాజ్యం.. హైదరాబాద్లోని కేర్