CM KCR | సాహితీ సృజనకారుల ఆత్మబంధువు, సాహితీవేత్త, నిజాం వెంకటేశం మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పేదరికంలో వున్న తెలంగాణ రచయితలు, కవుల బాగోగులను
గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) ఉన్నత విద్యలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. జాతీయ సగటుకు మించి ఫలితాలు నమోదుచేసింది. జాతీయంగా జీఈఆర్ 27.1 శాతం ఉండగా, తెలంగాణ 35 శాతంతో అదరగొట్టింది. డబుల్ ఇంజిన్�
చదువుల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్ధులను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేశారు. లక్డీకాపూల్లోని వాసవి కల్యాణమండపంలో ఆదివారం ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమాన్ని శాసన�
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు ధూంధాంగా సాగాయి. కామారెడ్డిలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేడు
ఆర్థిక సమానత్వం సాధించిననాడే దళితులు స్వేచ్ఛగా, శక్తివంతులుగా ఎదుగుతారని.. ఆర్థికాభివృద్ధి లేకుండా దళితుల అభివృద్ధి అసాధ్యమన్న మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ కలలను సాకారం చేసే దిశగా అడుగ�
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆదివారం సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు నాటి ఉద్యమంలో భాగస్వాములైన వారిని ఘనంగా సన్మానించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని స్వాతం�
కేంద్రంలోని బీజేపీ సర్కారును గద్దె దింప గల సమర్థ నాయకత్వం కోసం దేశం ఎదురుచూస్తున్నది. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై తీసుకురాగలిగిన సమర్థ నాయకుడు ఎవరని చర్చిస్తున్నది.
CM KCR | సీఎం కేసీఆర్తో తమ బిడ్డకు నామకరణం చేయించాలని ఆ దంపతుల కల. దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా ఆ తరుణం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ దంపతుల కల ఎట్టకేలకు సాకారమైంది. వివరాల్లోకి వెళితే.. సురేష్ - అనిత దంపతులది భూప
Telangana Culture in Syllabus | ఇంటర్మీడియట్ ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లో తెలంగాణం పల్లవిస్తున్నది. రామప్ప ప్రాభవం, కాళేశ్వరం జలకేతనం, యాదగిరిగుట్ట వైభవం ఒక్కటేమిటి తెలంగాణ వ్యక్తులు, శక్తులు సాధించిన విజయాలు పాఠ్యాంశాలుగా వ�
Samaikyatha vajrotsavam | రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు ఆదివారంతో ముగియనున్నాయి. వజ్రోత్సవాల్లో భాగంగా తొలిరోజైన శుక్రవారం అసెంబ్లీ