దళితుల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘దళితబంధు’ పథకం కింద ఇప్పటివరకు మంజూరు చేసిన యూనిట్లలో 80 శాతం వరకు గ్రౌండింగ్ అయ్యాయని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల �
రాష్ట్రంలోని గిరిజనులకు (ఎస్టీలకు) 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉంటే, కేంద్రం అడ్డుకునేందుకు కొర్రీలు పెడుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గిరిజనులు అటవీ భూములు సాగు చేసుకుంటున్నారు. వీరికి పట్టాలు పంపిణీ చేయడానికి సర్కారు చర్యలు వేగవంతం చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తికాగా.. జిల్లాలో కో-ఆర్డి�
Minister KTR | తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్కు కజకిస్తాన్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. కజకిస్తాన్ వేదికగా జరిగే 2022 డిజిటల్ బ్రిడ్జి ఫోరమ్ సదస్సు రావాలని ఆహ్వానంలో పేర్కొన్నారు. ఈ నె�
Dalit Bandhu | దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికి ప్రయోజనం చేకూరుతుందని రాష్ర్ట సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దళి
CPGET-2022 | రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) ఫలితాలు మంగళవారం విడుదలకానున్నాయి. ఉన్నత విద
బతుకమ్మ పండుగకు ఘన చరిత్ర ఉన్నదని, ఆంధ్ర పాలకులు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శ్రీశాంతిక్రిష్ణ సేవా సమితి 37వ వార్షికోత్సవం సందర్భంగా సహస్ర మ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను నిరసిస్తూ జవహర్నగర్ కార్పొరేషన్లో వెలిసిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. ‘తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్షా చెప్పుల వద్ద తాకట్టు
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షాలు కురియనున్నాయి. గత కొద్ది రోజుల నుంచి నగరంలో ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం కాస్త
TS ICet-2022 | తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ సోమవారం విడుదలైంది. అక్టోబర్ 10 నుంచి 13 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. అక్టోబర్ 10 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించగా..
Assembly Seats | తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్ల పెంపుపై రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. తెలంగాణ అసెంబ్లీ సంఖ్యను 119 నుంచి 153కు, ఆంధ్రప్రదేశ్లోని 175 సీట్లను 225 వరకు పె�
Renewable energy | రాష్ట్రంలో రెన్యూయెబుల్ ఎనర్జీ సామర్థ్యం పెంపుపై తెలంగాణ రెన్యూయెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో సోమవారం