Mahabubnagar | మహబూబ్నగర్లోని ఐటీ పార్కులో ఏర్పాటుకానున్న లిథియం బ్యాటరీ కంపెనీ రావడం ఇష్టంలేని ప్రతిపక్షాల నేతలు కాలుష్యం పేరుతో కట్టుకథ అల్లుతున్నారు. ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటైతే పరిసరాలు పొల్యూషన్ అవుతాయ�
Bank Robbery | మహదేవపూర్,(మల్హర్) : సినిమా స్టైల్లో దొంగతనం చేసేందుకు వచ్చిన ఓ ముఠా వారి వెంట తెచ్చుకున్న గ్యాస్ లీకవడంతో వెనుదిరిగిన ఘటన మండలలోని కొయ్యూ రు తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో బుధవారం రాత్రి జరిగింది.
బీఆర్ఎస్ (BRS) అంటేనే భారత రైతు సమితి అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఒక్క తెలంగాణలోనే (Telangana) అన్నదాతకు.. పెట్టుబడికి రూ.10 వేలు, పంట నష్టపోతే రూ.10 వేలు ఇస్తున్నామని చెప్పారు.
యాదాద్రి (Yadadri) భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని లింగోజిగూడెం వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై (National Highway 65) వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (DCM) అదుపుతప్పి �
Mee Seva |మీ సేవా కేంద్రాలే లక్ష్యంగా నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరైనట్లు విచారణలో తేలడంతో కఠిన చర్యలకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. రికార్డులో నమోదు కాని, లేట్ రిజిస్ట్రేషన్కు సంబంధించి రెవెన్యూ డివిజ�
Ramzan | ముస్లింల పవిత్ర రంజాన్ మాసం గురువారం సాయంత్రం నెల వంక దర్శనంతో ప్రారంభమైంది. ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెల ‘రంజాన్'. ఈ మాసంలో ఉపవాసదీక్షలు చేపట్టడం ఆనవాయితీ. ఈ మాసంలోనే దివ్యఖురాన్(మతగ్రంథం) అవతర�
Bandi Sanjay | ‘గ్రూప్ వన్ పేపర్ లీకేజీపై మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో ఏయే గ్రామాల్లో ఎంత మంది మెయిన్స్కు అర్హత సాధించారో జాబితా ఉన్నది’ అంటూ గప్పాలు కొట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బ�
Revanth Reddy | కొండంత రాగం తీసి ఏదో పాట పాడిన చందంగా ఉన్నది టీపీపీసీ చీఫ్ రేవంత్రెడ్డి తీరు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై నోటికొచ్చినట్టు మాట్లాడిన రేవంత్.. సిట్ ముందు ఒక్క ఆధారం కూడా సమర్పించకుండా తోక ముడి�
TSPSC | కంప్యూటర్ హ్యాకింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ కేసుతో రద్దయిన నాలుగు, వాయిదా వేసిన రెండు పరీక్షల తేదీలను వారం రోజుల్లో ప్రకటించాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. మే నెలలోనే ఆ పరీక్ష లు నిర్వహించాలని యోచి
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో తాజాగా అరెస్టయిన ముగ్గురితోపాటు ఆరు రోజుల పోలీస్ కస్టడీ పూర్తి చేసుకొన్న తొమ్మిది మంది నిందితులను గురువారం సిట్ నాంపల్లి కోర్టులో హాజరు పరిచింది. ఈ కేసులో ప్రధాన ని�
రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు (Rain) కురిసే అవకాశం ఉంది. ఉరుములు (Thunderstorm), మెరుపులు (Lightning), ఈదురు గాలులతో (Gusty winds) కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తె�
CM KCR సీఎం కేసీఆర్.. రైతు బాంధవుడని మరోమారు నిరూపితమైంది. వడగండ్ల వానలతో పంట నష్టపోయి కష్టాల్లో ఉన్న రైతుల కన్నీటిని తుడిచారు. ‘అండగా నేనున్నా.. అధైర్యపడొద్దు’ అంటూ రైతులకు ముఖ్యమంత్రి కొండంత భరోసా ఇచ్చారు.
CM KCR | పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించేందుకు అవసర�
టీఎస్పీఎస్సీలో ఇద్దరు వ్య క్తులు చేసిన తప్పును మొత్తం వ్యవస్థకు ఆపాదించడానికి బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మొదటి నుంచి విశ్వప్రయత్నం చేస్తున్నారు. కమిషన్ లో పనిజేసే కొందరికి 10