కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, కేంద్ర బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇలా చాలామంది ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక
కుతుబ్షాహీల పరిపాలన కాలంలో గోల్కొండ రాజ్యంలో వ్యవసాయమే ప్రధాన వృత్తి. వ్యవసాయ శిస్తు ప్రధాన ఆదాయవనరు. వజ్రాల గనుల నుంచి కూడా ఆదాయం వచ్చేది. గోల్కొండ రాజ్యం అత్యంత సంపన్నమైనది. స్థానిక ప్రజల సంప్రదాయాలన
Telangana | నీటిపారుదల అంశాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు లేఖలు రాసింది. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి కోరారు. సీడబ్ల్యూసీ, ఎన్ఐహెచ్ సీఈలతో
Swachh Bharath Awards | గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డుల పంటపడింది. పలు విభాగాల్లో తెలంగాణ ఏకంగా 13 అవార్డులు దక్కించుకున్నది. పెద్ద రాష్ట్రాల్లో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ
National Health Index | ‘ఒకనాడు నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు’ అన్నట్లుగా ఉన్న సర్కారు దవాఖానలు.. స్వరాష్ట్రంలో నేడు పూర్తిగా మారిపోయాయి. సీఎం కేసీఆర్కు ప్రజల ఆరోగ్యంపై మక్కువతో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణాగా ఆవిర్�
Minister KTR | బీజేపీ నేత కే.లక్ష్మణ్పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సొమ్ము కేంద్రానిది.. సోకులు టీఆర్ఎస్ పార్టీవి అంటూ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎవరి సొమ్ముతో ఎవరు
రాష్ట్ర వ్యవసాయరంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. వానకాలం సాగు విస్తీర్ణం సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక సాగు విస్తీర్ణం నమోదైంది.
హైదరాబాద్ నడిబొడ్డున భారీ భవనాలు, నిర్మాణాలను కొన్ని నెలల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభిస్తారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.
రాష్ట్రప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైతుబీమా ప్రీమియం సొమ్మును ఎల్ఐసీకి చెల్లించింది. ఒకో రైతుకు రూ.3,830 చొప్పున మొత్తం రూ.1,450 కోట్లు జమచేసింది.
రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కా ర్ కొర్రీలు పెట్టడాన్ని మానుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన 6వ జాతీయ ప్రిజన్ డ్యూటీ మీట్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో మొత్తం 19 రాష్ర్టాల నుంచి 960 మంది క్రీడాకారులు పాల్గొనగా తెలంగాణ జైళ్ల శాఖకు చెందిన 68 మంది అద్భుత ప్రతిభ కన
బాలల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. కలెక్టరేట్లో ఎస్సీపీసీఆర్ సభ్యుడు యెడ్లపల్లి బృందాధర్రావు అధ్యక్ష�
ఏ వర్గానికి ఏం కావాలో ఒక ఉద్యమనేతగా, పాలకుడిగా కేసీఆర్కు తెలుసు. తెలంగాణ రాక ముందు గోసపడ్డ సబ్బండ వర్గాల కోసం స్వరాష్ట్రంలో మునుపెన్నడూలేని అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చారు. ‘ప్రపంచ తెలుగు మహాసభ�