తెలంగాణ ప్రజలకే ప్రత్యేకమైన పూల పండుగ బతుకమ్మ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రకృతితో ముడిపడిన ఈ పండుగను మహిళలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
సుస్థిరాభివృద్ధిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ.. ‘స్వచ్ఛభారత్ సర్వేక్షణ్'లో మరోసారి దేశంలోనే నంబర్వన్గా నిలవడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శ, పారదర్శక పాలనకు అద్దం పడుతున్న
తెలంగాణను ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుపడుతుంది. ఉద్యమనేత స్వరాష్ట్రం కోసం పోరుబాట పడితే కవులు, రచయితలు తమ కలాలతో ఉద్యమానికి ఊతం ఇచ్చారు
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం దేశంలో తెలంగాణ ప్రతిష్ఠను మరింత పెంచింది. ఒకనాటి గ్రామాలేనా ఇవి అనేంతగా మార్పులు తీసుకొచ్చింది ఈ కార్యక్రమం. గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతకు చిరునామ�
MLA Vivekananda | ఈ దేశానికి కేసీఆరే శ్రీరామ రక్ష అని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడారు. బీజేపీ
Minister Harish Rao | రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. తెలంగాణలో పర్యటిస్తున్నారు తప్ప.. నిధుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం
Delhi AIIMS | ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్గా ఎం శ్రీనివాస్ నియామకం అయ్యారు. ప్రస్తుత డైరెక్టర్ రణదీప్ గులేరియా పదవీ కాలం ముగియడంతో శ్రీనివాస్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని రివల్యుషనరీ సోషలిస్టు పార్టీ నాయకులు, కొల్లాం ఎంపీ ప్రేమచంద్రన్ అన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రణాళిక
రాదనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు సీఎం కేసీఆర్.. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారు. ఏ వర్గానికి ఏం కావాలో తెలుసుకొని అందరికీ అన్నీ అందిస్తున్నారు. సంక్షేమ ఫలాలతో రాష్ర్టాన్�
తెలంగాణ నుంచి కేంద్రానికి పోతున్న నిధులెన్ని ? తిరిగి కేంద్రం రాష్ర్టానికి ఇస్తున్నవి ఎన్ని ? లెక్కలు తెలుసుకోండి అని ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు సూచించారు. సొమ్ము కేంద్రానిద
ఆరోగ్య సూచీల్లో తెలంగాణ జాతీయ స్థాయిలో మూడోస్థానానికి ఎగబాకింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ చర్యలు, దవాఖానల్లో ఆధునిక వసతులతో ప్రజల్లో సర్కారు వైద్యంపై నమ్మకం పెరిగింది. ఆరోగ్య పరీక్షలు
స్వచ్ఛతలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణకు మరోసారి అవార్డుల పంట పండింది. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్ఎస్జీ) పెద్ద రాష్ర్టాల విభాగంలో రాష్ర్టానికి ప్రథమ ర్యా�
కేంద్ర ప్రభుత్వం విధానాలతో దేశంలోని ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదు. సబ్బండ వర్గాలకు న్యాయం జరగాలంటే దేశరాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని సకలజనులు కోరుకుంటున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తి�
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, కేంద్ర బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇలా చాలామంది ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక