Kanti Velugu | హైదరాబాద్ : కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి దృష్టి లోపాలను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలు( Kanti Velugu Camps ) రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతు
టీఎస్పీఎస్సీ (TSPSC) కేసులో విచారణ ముమ్మరంగా సాగుతున్నది. పేపర్ లీకేజీ వ్యవహారంలో నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి (BJP chief Bandi sanjay) సిట్ (SIT) మారోసారి నోటీసులు (Notice) జారీ చేసింది.
TSPSC Paper Leakage | గ్రూప్-1 పరీక్ష రాసి తిరిగి విదేశాలకు వెళ్లిన వారు కూడా విచారణకు రావాల్సిందేనని సిట్ తేల్చిచెప్పింది. టీఎస్పీఎస్సీలో సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి న్యూజిలాండ్లో ఉంటున్న తన బావ ప్రశాంత�
Rains | రైతన్నలూ.. జాగ్రత్త.. అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండండి. శని, ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కురిసిన వడగం
TSPSC | టీఎస్పీఎస్సీలో కొత్త సంస్కరణలకు కసరత్తు జరుగుతున్నది. కంప్యూటర్ హ్యాకింగ్, ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంతో దిద్దుబాటు చర్యలను కమిషన్ ముమ్మరం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండ�
TSPSC Paper Leakage | ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనతో ఇకపై అన్ని పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే సీబీటీ మోడ్లో కొన్ని పరీక్షలు జరుపుతుం
దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ సేవలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగిలో నూతన పోలీస్స్టేషన్ భవనాన్ని ఆయన ప్రా�
నా అనుభవంల ఎంతోమంది నాయకుల్ని జూసిన. గనీ కేసీఆర్ సారు, ప్రశాంత్రెడ్డి అసుంటి మంచి నాయకుల్ని సూడలె. కేసీఆర్ లెక్క రైతులకు కరంటిచ్చిన మొనగాడు ఎవరున్నరు. గిసుంటోళ్లను మనం కాపాడుకోవాలే.. అని శతాధిక వృద్ధు�
ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకున్నామో ఆ దిశగా తెలంగాణ పయనిస్తున్నది. వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా బలపడుతున్నది. వినూత్న సంస్కరణలతో గణనీయ వృద్ధిరేటును నమోదు చేస్తున్నది. సీఎం కేసీఆర�
హైదరాబాద్లోని ఇందిరాపార్ వద్ద శనివారం బీజేపీ నిర్వహించతలపెట్టిన మహాధర్నాకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ధర్నాలో 500 మందికి మించి పాల్గొనకూడదని, అందులో పాల్గొనే జాతీయ, రాష్ట్రస్థాయి నాయకుల వ
చిరుధాన్యాలతో రకరకాల వంటలు చేసుకోవటం కామన్. కానీ, కూల్డ్రింక్ లాంటి పానీయాన్ని తయారుచేస్తే! అది సాధ్యమేనా? అనిపిస్తుంది. దాన్ని సుసాధ్యం చేసి నిరూపించిందో హైదరాబాదీ స్టార్టప్. తెలంగాణ సర్కారు, టీహబ్
ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిరుధాన్యాల సాగును రాష్ట్రంలో విస్తృతంగా ప్రోత్సహిస్తున్నట్టు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. అసోచామ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైద
తెలంగాణ ప్రజలకు శుభవార్త. రానున్న ఏప్రిల్ 1 నుంచి విద్యుత్తు వినియోగదారులపై ట్రూఅప్ చార్జీల భారం పడుకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ట్రూఅప్ చార్జీలకు సంబంధించిన రూ.12,718.4 కోట్లు రాష్ట్ర
Fire Accidents | ఇటీవల వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఆధునిక వాహనాలు, ఇతర సామగ్రిపై తెలంగాణ అగ్నిమాపకశాఖ దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు కొత్త వాహనాలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు �