Minister KTR | విపక్షాల పొంతన లేని మాటలు ఆశ్చరం కలిగిస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో తెలంగాణ టాప్లో ఉంటుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ
రాష్ట్రంలో కొత్తగా 12 ‘సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్' (సీఎంఎస్) ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం మొత్తం రూ.43.20 కోట్లు ఖర్చు చేయనున్నది.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల కష్టాలు తీరాయి. కార్మిక రంగంలో ఏ ఒక్క వర్గాన్నీ కాదనకుండా ప్రభుత్వం ఆదుకుంటున్నది. గతానికి భిన్నంగా కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నది. ప్�
అత్యధిక మందికి పింఛన్లు అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రమొక్కటేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని మండలంలోని తగిలేపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న సక్రియానాయక్ తండాలో ప్రభుత్వం నిర్మించిన 20 డ�
‘బతుకమ్మ’ పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం కానున్న బతుకమ్మ ఉత్సవాలు అక్టోబర్ 3
cm kcr | తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చిట్యాల (చాకలి) ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని సీఎం కేసీఆర్ అన్నారు. ఐలమ్మ జయంతి (సెప్టెంబర్ 26) సందర్భంగా సీఎం కేసీఆర్ ఆమెకు
MLC Kavitha | రాష్ట్ర ప్రజలకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అన్నారు. ఇంటిల్లిపాదీ ఏకమై, ఊరువాడ ఒక్కచోట
Bathukamma-2022 | బతుకనిచ్చే పండుగ బతుకమ్మ పండుగ సంబురాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మను తొలిరోజు ఎంగిలిపూలతో కొలిచారు. తంగేడు, గునుగు, చామంతి, పట�
Vinod Kumar | గడిచిన ఐదేళ్ల కాలంలో తెలంగాణ వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ఇదే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన నివేదికలో వెల్లడించిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం
రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 21 ప్రైవేటు దవాఖానలను వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. డ్యూటీ సమయంలో ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న 28 మంది ప్రభుత్వ వైద్యులకు నోటీసులు జారీచేశారు. ప్రైవేటు దవ�
స్వచ్ఛతలో తెలంగాణకు సాటిలేదని మరోసారి రుజువైంది. పల్లెలే కాకుండా పట్టణాల్లో కూడా పారిశుద్ధ్యం నిర్వహణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. పల్లెల్లో స్వచ్ఛత విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి�