కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2022 కల్లా బుల్లెట్ ట్రెయిన్ తెస్తామని బుల్డోజర్ సంస్కృతిని ప్రవేశపెట్టిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
New mandals formation | రాష్ట్రంలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం, సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట, నల్గొండ జిల్లాలో గట్టుప్పల్,
CM KCR | బడుగు బలహీనవర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం తన జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొనియాడారు. కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి (సెప్టెంబర్
Minister KTR | బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న డిమాండ్లను పరిష్కరించాలని మీరు చేసిన ఉద్యమం తనకెంతో నచ్చిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన సం
Minister KTR | బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. విద్యార్థులతో లంచ్ చేసిన కేటీఆర్ ఆ తర్వాత వారితో సరదాగా మాట్లాడారు. ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో ఉన్న సమస్యలు, వివిధ అంశాల పైన తనక
Ayutha Chandi Ati Rudra Yagam | సిద్దిపేట పట్టణంలోని వేములవాడ కమాన్ వద్ద ఉన్న మైదానంలో నవంబర్ 19 నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి వారి పర్యవేక్షణలో ఆయుత చండీ అతిరుద్ర యాగం జరగనుంద�
TS Weather Update | రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ పేర్కొంది. ఈ నెల 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని
TRS Party | ఆ వృద్ధుడికి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అంటే మహా ప్రాణం. కారు గుర్తు కనిపించిందంటే చాలు.. ఆనంద పడిపోతాడు. అంతగ ప్రేమించాడు పార్టీ అధ్యక్షుడిని, కారు గుర్తుని. టీఆర్ఎస్ పార్టీపై అభిమానంత�
Narayanpet dist | దామరగిద్ద మండల తహసీల్దార్ వెంకటేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల నాన్ అగ్రికల్చర్ రిజిస్ట
Minister KTR | ఆదిలాబాద్ జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్లోని బీడీ ఎన్టీ ల్యాబ్ను కేటీఆర్ ఇవాళ సందర్శించారు. ఈ సంద�
Keshava rao | ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కేశవరావు విడుదల చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ప్రెస్ కౌ
Srisailam | శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఉదయం యాగశాల ప్రవేశం, గణపతి పూజ అనంతరం అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవ�