తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎంతో బాగున్నదని నీతి ఆయోగ్ బృందం సభ్యులు ప్రశంసించారు. దళిత వర్గానికి చెందిన ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడంలో ఈ పథకం ప్రధాన భూమిక పోషిస్తున్�
దేశమంతా ఉచిత విద్య, వైద్యం అమలు చేసే బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని, కేంద్రానికి పార్లమెంటులో బిల్లు పెట్టే దమ్ముందా? అని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బీజేపీ సర్కారుకు సవాల్ విసిరారు.
పారిశుద్ధ్య నిర్వహణలో తెలంగాణ మరోసారి అత్యుత్తమ పనితీరును కనబరిచింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలశాఖ ఏటా విడుదల చేసే ర్యాంకింగ్స్లో తెలంగాణ పట్టణాలు అగ్రభాగాన నిలిచాయి. 2021-22 సంవత్సరానికి సంబం�
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 19, 20న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 18న వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఆ తరువాత 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని పే
మనిషికి ప్రాణాధారమైన గాలి (ఎయిర్) స్వచ్ఛంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రతియేటా హరితహారం పేరుతో కోట్లాది మొక్కలు నాటడం.. పల్లె, పట్టణ ప్రగతితో పారిశుధ్యం మె�
రాష్ట్ర సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించడంపై రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కూడా సంబరాలు అంబరాన్ని తాకాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అంబ�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మహోన్నతంగా ఎదుగుతున్నదని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దా
భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు సెప్టెంబర్ 17 (1948)ను పురస్కరించుకొని నగర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో తొలి నాడైన శుక్రవారం అన్
పీడిత జన బాంధవుడు, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్కు తెలంగాణతో ఉన్న అనుబంధం ప్రగాఢమైనది. ఆయనకు ఇక్కడితో గల సంబంధాలు రెండు రకాలు. ఒకటి నిజాం ప్రభుత్వంతో అయితే రెండవది ఇక్కడి దళిత ఉద్యమాలతో
గతం తాలూకు గాయాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టడమే విజ్ఞుడైన నాయకుడి కర్తవ్యం. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ బాధ్యత నెరవేర్చడంలో నిమగ్నమై ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు సెప్టెంబర్ 17 ను వేదికగా చేసుకొని ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకునే దిశగా వితండ వాదనలు చేస్తున్నాయి. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల భావోద్వేగా