పీడిత జన బాంధవుడు, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్కు తెలంగాణతో ఉన్న అనుబంధం ప్రగాఢమైనది. ఆయనకు ఇక్కడితో గల సంబంధాలు రెండు రకాలు. ఒకటి నిజాం ప్రభుత్వంతో అయితే రెండవది ఇక్కడి దళిత ఉద్యమాలతో
గతం తాలూకు గాయాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టడమే విజ్ఞుడైన నాయకుడి కర్తవ్యం. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ బాధ్యత నెరవేర్చడంలో నిమగ్నమై ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు సెప్టెంబర్ 17 ను వేదికగా చేసుకొని ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకునే దిశగా వితండ వాదనలు చేస్తున్నాయి. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల భావోద్వేగా
CM KCR | వర్తమాన జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమున్నదని గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింఘ్ వాఘేలా స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న బీజేపీ దుర్మార్గ రాజకీయాలను తిప్పి�
Telangana | తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. రేపు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించ�
Suravaram Sudhaker Reddy | తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలని సీపీఐ జాతీయ
Hyderabad | తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో రాష్ట్రం నలుమూలల �
CM KCR | ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో గుజరాత్ మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి శంకర్ సింఘ్ వాఘేలా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, బీజేపీ ప్రభుత్వ పనితీరుతో పాటు ప్రస్తుత పరిణామా�
రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు.
‘గంగా జమునీ తహ్జీబ్' సంస్కృతికి నిలయమైన తెలంగాణలో లౌకికత్వమే విరాజిల్లుతుంది. విద్వేషం కాదు, వికాసమే రాజ్యమేలుతుంది. సహజంగానే ఎన్నో అస్తిత్వ ఉద్యమాలకు, సామాజిక పోరాటాలకు, చైతన్యానికి నెలవైన తెలంగాణ క�
కేసీఆర్ తెలంగాణలో తిరుగులేని నాయకుడు. ఆయనను పల్లెత్తు మాటన్నా తెలంగాణ సమాజం ఊరుకోదనీ ప్రతిపక్షాలకూ తెలుసు. కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని తెలంగాణలో ఉనికిలోకి రాలేమనీ వాళ్లకు అనుభవమే.
ఆంధ్ర వలస పాలనలో గిరిజనులు అనేకరకాలుగా జీవన విధ్వంసానికి గురయ్యారు. 1984లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆదివాసుల ప్రాంతాల్లో 11 లక్షల 60 వేల ఎకరాల భూముల పరాయీకరణ జరిగింది.