ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు వినోదాన్ని అందించేందుకు ‘టీఎస్ఆర్టీసీ రేడియో’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. శనివారం బస్భవన్లో ఎండీ సజ్జనార్ కూకట్పల్లి డిపో బస్సులో ఈ రేడియోను ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్లోని 9 ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ఈ రేడియోలను అందుబాటులోకి తీసుకొచ్చారు.