RTC Employees | ఆర్టీసీలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ఆర్టీసీ రిటైడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని బస్భవన్ వద్ద శాంతియుత ర్�
Bus Charges | పెంచిన బస్ చార్జీలను , బస్ పాసులను తగ్గించకపోతే బస్ భవన్ను ముట్టడిస్తామని ఎంసీపీఐయూ పార్టీ, ఏఐఎఫ్డీఎస్ నాయకులు సబ్బని రాజేంద్రప్రసాద్, పసు లేటి వెంకటేష్ హెచ్చరించారు.
బస్సుల సంఖ్య పెంచాలని విద్యార్థులు ఉద్యమిస్తుంటే.. బస్సు పాస్ చార్జీలు పెంచి పేద బిడ్డల చదువుపై భారం మోపడం అన్యాయమని తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్వీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థుల డిమాండ్ మేరకు తాము బస్సు సర్వీసులను పెంచమంటే, ప్రభుత్వం మాత్రం బస్పాస్ చార్జీలను పెంచి విద్యార్థులపై పెనుభారం మోపిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ మండిపడ్�
BRSV | పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు బస్ భవన్ ఎదుట మెరుపు ధర్నా చేపట్టారు.
TGSRTC | ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ చేస్తూ టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఈ నెల 5న చలో బస్ భవన్కు పిలుపునిచ్చింది.
ఆర్టీసీలో అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి ట్రెయినీ ఐఏఎస్లు శుక్రవారం బస్భవన్ను సందర్శించారు. సంస్థ ఎండీ సజ్జనార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి తమ కార్యక్రమాలను వివరించ
హైదరాబాద్ బస్భవన్ పకన ఖాళీ స్థలంలో ఉన్నవన్నీ స్రాప్ బస్సులేనని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. అవి రెగ్యులర్ బస్సులనే విధంగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పడతున్నాయంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన టీఎస్ఆర్టీసీ తాండూరు డిపో కండక్టర్ లక్ష్మణ్ కుటుంబానికి సంస్థ యాజమాన్యం అండగా నిలిచింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) సహకారంతో రూ.40 లక్షల బీమా సొమ్మును అంది�
హైదరాబాద్లోని బస్ భవన్ను (Bus Bhavan) ఆటో కార్మికులు (Auto Workers) ముట్టడించారు. మహాలక్ష్మి పథకంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సంస్థకు, ఉద్యోగులకు మరింతగా మేలు చేసేందుకే సీఎం కేసీఆర్ టీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించారని సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. సంస్థ విలీన నిర్ణయం త
దక్షిణకొరియాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఆసియా-పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్ లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు సత్తా చాటారు. సంస్థకు చెందిన అంజలి, కిషన్ ఆర్చరీలో రెండు పతకాలు కొల్లగొట�
వచ్చే నెలలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. విజయవాడ రూట్లో వాటిని నడిపిస్తామని తెలిపారు. హైదరాబాద్లోని బస్భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప�