హైదరాబాద్లోని బస్ భవన్ను (Bus Bhavan) ఆటో కార్మికులు (Auto Workers) ముట్టడించారు. మహాలక్ష్మి పథకంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సంస్థకు, ఉద్యోగులకు మరింతగా మేలు చేసేందుకే సీఎం కేసీఆర్ టీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించారని సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. సంస్థ విలీన నిర్ణయం త
దక్షిణకొరియాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఆసియా-పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్ లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు సత్తా చాటారు. సంస్థకు చెందిన అంజలి, కిషన్ ఆర్చరీలో రెండు పతకాలు కొల్లగొట�
వచ్చే నెలలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. విజయవాడ రూట్లో వాటిని నడిపిస్తామని తెలిపారు. హైదరాబాద్లోని బస్భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప�
భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి డిమాండ్ వస్తున్నది. ఇప్పటికే లక్షకు పైగా భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకొన్నారు. మొదటి విడతలో 50 వేల మందికి ఆర్టీసీ తలంబ్రాలను హోండెలివరీ చే
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు వినోదాన్ని అందించేందుకు ‘టీఎస్ఆర్టీసీ రేడియో’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. శనివారం బస్భవన్లో ఎండీ సజ్జనార్ కూకట్పల్లి డిపో బస్సులో ఈ రేడియోను ప్రారంభించారు.
MLA Bajireddy | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆర్టీసీ చైర్మన్గా నియమి�
TSRTC | తెలంగాణ ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి.. సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. ఆర్టీసీ ఆదాయం పెంచ