minister niranjan reddy | కేసీఆర్ నాయకత్వం శ్రీరామ రక్షలాంటిదని, ఆకలిచావుల తెలంగాణను ఎనిమిదేళ్లలో కేసీఆర్ అన్నపూర్ణగా మార్చారని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మర్రిగూడ మండలం దేవర భీమనపల్లిలో మంత్రి సమక్షంలో బీజేపీ �
Deve Gowda | రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ శక్తిమంతంగా మారడంతో పాటు, కీలకపాత్ర పోషిస్తుందని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్ర తెలంగాణ అసోసియేష�
Malabar Gems and Jewellery | రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరంలో మలబార్ జెమ్స్, జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ts weather update | తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఆదివారం ఉదయం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని
Colour Photo | తెలుగు చలన చిత్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు లభించడం ఎంతో సంతోషదాయకం అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికై భారత రా
Popular Front of India | తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. పీఎఫ్ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలు దాడులు చేసే ప్రమాదముందని హెచ్చరించారు. కేరళ, తమిళనాడులో ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలపై దాడులక
Rains | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 17 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ
హైదరాబాద్ మహానగరానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. పచ్చదనం పెంపుపై వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుతోపాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్ అవార్డునూ దక్కించు�
మునుగోడులో కొత్త ఓటర్ల నమోదుపై చిల్లర రాజకీయం చేయాలనుకొన్న బీజేపీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఓటర్ల నమోదు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నామినేషన్లు
మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, అదేరోజు నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలైంది. చండూరులోని తాసీల్దార్ కార్యాలయంలో శుక్రవారంతో నామినేషన్ల స్
కృష్ణమ్మకు మళ్లీ వరద వచ్చింది. జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం 2.67 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా అధికారులు 43 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుం�
రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న దక్షిణ భారత జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్లు, వైద్యుల సదస్సుకు వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) వేదికగా నిలిచింది. కళాశాల ఆడిటోరియంలో తెలంగాణ ఫిజీషియన్స్ అసోస
ఆ గిరిజన మహిళపై ప్రకృతి పగబట్టింది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ రెండుసార్లు పిడుగుపాటుకు గురైంది. గతేడాది పిడుగుపడి తీవ్రగాయాలు కాగా, శుక్రవారం మరోసారి పిడుగుపడటంతో ప్రాణ
ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై మోకు జారడంతో ఒరిగిన ఓ గీత కార్మికుడు 8 గంటలపాటు నరకయాతన పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని శేరిగూడెంలో శుక్రవారం చోటుచేసుకున్నది