ట్యాంక్బండ్ శివకు ఇటీవల డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయింపులో ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్.. తాజాగా విద్యుత్తు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తి దీనగాధపై స్పందించి డబుల్ బెడ్రూం ఇంటి�
మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎంఎంటీసీ) నుంచి కొనుగోలు చేసిన బంగారాన్ని తప్పుడు పత్రాలతో దారి మళ్లించి రూ.500 కోట్లకుపైగా మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై హైదరాబాద్లోని ప
టెక్నాలజీ రంగంలో స్త్రీలు వెనుకబడి ఉన్నారు. ఆవిష్కరణలలో ఆ వెనుకబాటు ఇంకా ఎక్కువ. కానీ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో మగవాళ్ల కంటే చాలా ముందున్నది తెలంగాణ ఆడబిడ్డ ఆశ్రయా రావు. ‘లాంచ్ హౌజ్యాక్సెలరేటర్ ప్
code violations | మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న బీజేపీ నేతలపై బీ(టీ)ఆర్ఎస్ నేతలు దేవీప్రసాద్, రమేశ్రెడ్డి, సోమ భరత్కుమార్ ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీ�
TS ICET 2022 | టీఎస్ ఐసెట్ మొదటి విడుత సీట్ల కేటాయింపు మంగళవారం జరిగింది. ఎంబీఏలో 86.44 శాతం సీట్లు భర్తీ కాగా, ఎంసీఏలో 99.82 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఎంబీఏలో 20,336 సీట్లు భర్తీ కాగా, 3,189
Minister KTR | రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం విలువ 2030 నాటికి 100 బిలియన్ డాలర్లు చేరేలా తెలంగాణ ప్రయాణం కొనసాగిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ లక్ష్యాన్ని సాధించే
Nagarjuna Sagar | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తింది. దీంతో జూరాల నుంచి శ్రీశైలం మీదుగా నాగార్జున సాగర్కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ.. ఉరకలేస్తోంది. భారీగా వరద
Basara Temple | నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని ఈ నెల 25న కేతుగ్రహ సూర్యగ్రహణాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని మూసి వేయన్నుట్లు ఈవో సోమయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు
Illegalky Occupying | రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ అత్తాపూర్లో అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. జల మండలికి కేటాయించిన 6 ఎకరాల స్థలాన్ని కొదరు కబ్జా చేసి షెడ్లు వేసుకున్నారు.
అబద్ధాలను అద్భుతంగా చెప్పడంలో బీజేపీ నేతలను మించినవారు మరొకరు లేరని, వారి నైపుణ్యాలకు నోబె ల్, ఆస్కార్ వంటి అవార్డులు ఇవ్వొచ్చని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వ్యం గ్యంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేం
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సకల సదుపాయాలను కల్పిస్తున్నది. ఇందులో భాగంగా గృహాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందిస్తున్నది. అయితే, కొందరు విద్యుత్ వినియోగదారులు బకాయిలను చెల్లించడంలో నిర్ల
ప్రముఖ ఫార్మా సంస్థ ‘రోచె’ తన గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (గేట్)ను విస్తరించింది. హైదరాబాద్లో రెండవ డాటా అనలిటిక్స్ సెంటర్ను ఏర్పాటు చేసింది. డాటా సైన్స్, అడ్వాన్స
మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రశంసించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మ�
జేఎన్టీయూలో బీటెక్, ఫార్మసీ చదువుతున్న విద్యార్థులకు కనీసం 25 శాతం క్రెడిట్ ఉంటే సరిపోతుందని, వారందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్