హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. ఈ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థి మహమ్మద్ రహీంఖాన్, ఏఐఎంఐఎం అభ్యర్థి రహమత్ బేగ్ నామినేషన్ దాఖలు చేశారు.
సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన ఖరారయ్యింది. స్పీకర్ పోచారం శ్రీనివారెడ్డి ఆహ్వానం మేరకు బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు మార్చి ఒకటో తేదీన హాజరుకానున్నారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) నోటిఫికేషన్ ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి
గొర్రె కాపరుల అభ్యున్నతి, మాంసం ఉత్పత్తి పెంపునకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని జాతీయ ఉన్ని అభివృద్ధి బోర్డు చైర్మన్ గోర్దన్ రైఖా ప్రశంసించారు.
అటవీ సంపదను రక్షించేందుకు పటిష్ట చర్యలతో ముందుకెళ్లాలని భద్రాద్రి జిల్లా అటవీ శాఖ అధికారి (ఐఎఫ్ఎస్) రంజిత్నాయక్ సూచించారు. రాష్ర్టాల సరిహద్దుల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు.
రాష్ట్రంలోని యువతలో సమస్యా పరిష్కార నైపుణ్యం, సృజనాత్మకత, డిజైన్ థింకింగ్, 21వ శతాబ్దపు నైపుణ్యాలు, ఆవిష్కరణలు, వ్యవస్థాపనను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఐటీశాఖ కీలక ముందడుగు వేసింది.
సంగారెడ్డి జిల్లాలోప్రైవేటు పాఠశాలలకు దీటుగా పదవ తరగతి విద్యార్థులు ఫలితాలు సాధించేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. అధికారులు, ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లతో కలెక్టర్ శరత్ ఎప్
Karimnagar | కరీంనగర్ జిల్లాలోని కోనరావుపేట మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఓ నాలుగేండ్ల చిన్నారిపై నాలుగు రోజుల క్రితం వీధి కుక్కలు దాడి చేయగా, శుక్రవారం వెలుగు చూసింది.
Telangana | రాష్ట్రంలోని గొర్రె కాపరుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గొర్రెల అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బా�
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎనిమిదేండ్లలో
Yadagirigutta | యాదగిరిగుట్ట చుట్టూ అనేక ప్రాంతాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. గత పాలకుల హయాంలో నిరాదరణకు గురైన పర్యాటక ప్రాంతాలు ఇప్పుడు గొప్పగా విరాజిల్లుతూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. యాదగిర