యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యార్థం అదనంగా 250 కాటేజీలు నిర్మించాలని అధికారులు భావించగా, వీటి నిర్మాణానికి దాతల నుంచి విశేష స్పందన లభించింది.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని నారక్కపేట గ్రామానికి చెందిన గటికె శ్రీనివాస్ అనే రైతు రెండెకరాల భూమిలో శ్రీగంధం సాగు చేశాడు. అలాగే గుండ్లపహాడ్ గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీనివాస్రెడ్డి తన�
నెల్లికల్లు లిఫ్ట్ పనులు ప్రస్తుతం చకచకా సాగుతున్నాయి. ఏడాదిలో పూర్తి చేసి రైతాంగానికి నీరందించేందు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. తిరుమలగిరి సాగర్ మండలంలోని 24,886ఎకరాల బీడు భూములకు సాగు నీరందించేందు�
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సాక్షిగా జనగామ నియోజకవర్గ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. శుక్రవారం తరిగొప్పుల మండలం అబ్దుల్నాగారం నుంచి ప్రారంభమైన పీపుల్స్మార్చ్ వేదికగా కొమ్మూరి,
కరీంనగర్ మండలం నగునూర్ గ్రామంలోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వైద్యులు పదేండ్ల చిన్నారికి అరుదైన గుండె శస్త్రచికిత్స చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లికి చెందిన చిగురాల శారద-సత�
మక్కల కొనుగోలు కేంద్రాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మీడియాతో మాట్లాడారు.
ఈ చిత్రంలో కన్పించేది పాము అనుకుంటున్నారా? కానే కాదు. ఇది చేప. దీన్ని మలుగు పాపెర అంటారు. ఇది అరుదైన జాతి. చెరువులు, రిజర్వాయర్లలో ఉండే ఈ చేప దొరికితే అదృష్టమే. అనేక ఔషధ గుణాలు ఉండే ఈ చేప ఆరోగ్యానికి ఎంతో మంచ�
నాగర్కర్నూల్ జిల్లా చారకొండ తాసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం సంకటోనిపల్లికి చెందిన తాళ్ల రవీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డికి నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణను జూన్ 5కు వాయిదా వేస్త�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు అందిన 2 నివేదికల ప్రకారం దర్యాప్తు సంతృప్తికరంగానే ఉన్నదని స్పష్టం చేసింది. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవ
Minister Srinivas Goud | గీతవృత్తిలో మరణాలు, ప్రమాదాలను నివారించాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనా�
Telangana | హైదరాబాద్ : జీవో నంబర్ 58, 59 కింద ఇంటి స్థలాల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. వారం, పది రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పట్ట�
Minister Dayakar Rao | దేవాదుల కాలువ నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసి, జూన్కల్లా ఆ కాలువల్లో నీళ్లు పారేలా సంసిద్ధం చేయాలని మంత్రి దయాకర్రావు ఇంజినీర్లను ఆదేశించారు. హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో అధికారులతో స�
KTR | హైదరాబాద్ : రాష్ట్ర తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో టెక్స్టైల్ శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టెక్స్టైల్ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలపైన, వాటి అమల�