TSLPRB | హైదరాబాద్ : ఈ నెల 30న పోలీసు కానిస్టేబుల్ (సివిల్, టెక్నికల్) ఉద్యోగాలకు ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ తుది రాతపరీక్షలకు సంబంధించి టీఎస్ఎల్పీఆర్బీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక్క ని�
Telangana | హైదరాబాద్ : తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్గా కోరెం అశోక్ రెడ్డి నియామకం అయ్యారు. సీసీఎల్ఏ ప్రత్యేకాధికారిగా ఆశిష్ సంగ్వాన్, సీసీఎల్ఏ కార్యద�
TS Weather Report | రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
Telangana | అమెరికాలోని న్యూజెర్సీలో ఐటీ సర్వ్ అలయన్స్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా అమెరికా సెనెటర్ (న్యూజెర్సీ ) కోరి బుకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహేష్ బిగాల మాట్లాడుతూ.. కేసీఆర్ ఆధ్వర్యంలో �
Telangana | హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 1 నుంచి జూన్ 2వ తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. అత్యవసర కేసుల విచారణకు ప్రతీ గురువారం ప్రత్యేక కోర్టు ని�
రాబో యే నాలుగు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు, ఉరుములు, మెరుపులు, వడగండ్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాత్రి నిర్మల్, నిజామాబ�
పార్ట్టైమ్ ఉద్యోగమంటూ వచ్చిన మెసేజ్కు స్పందించిన ఓ యువతి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి రూ.20 లక్షలు పోగొట్టుకున్నది. బంజారాహిల్స్కు చెందిన బాధితురాలు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్ని�
కష్టకాలంలో మక్కజొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. యాసంగి మక్కల కొనుగోలుకు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మక్కల కొనుగోళ్లకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి
సురక్షిత అబార్షన్లలో మొదటి స్థానంలో నిలిచినందుకు ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అశోక్ బాబు, మాజీ అడిషనల్ సెక్రటరీ మనోహర్ అగ్నానీ నుంచి ‘ఎక్సలెన్స్ అవార్డు’న
తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్లో జరిగిన ఈ ఎన్నికలకు చీఫ్ రిటర్నింగ్ అధికారిగా పీవీ నారాయణరావు వ్యవహరించారు. నూతన కమిటీ అధ్యక్ష�
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దేశంలో రైతు రాజ్యం సాధిస్తామని సీఎం కేసీఆర్ చెప్పా రు. తెలంగాణ సాధించిన స్ఫూర్తితో ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్' నినాదంతో దేశాన్ని ప్ర గతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నా
కేంద్ర ప్రభుత్వం తక్షణమే బీసీ జనగణన చేపట్టాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశా రు. బీసీ జన గణన చేపట్టడానికి కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నదని ప్రశ్నించారు. గురువారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ
‘స్వరాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్.. ఉజ్వల భారత్ కోసం నేడు బీఆర్ఎస్' అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన ట్వీట్ చేశారు. ‘కేసీఆర్గారి సారథ్యంలో 22 ఏ�