హీరో రజనీకాంత్కు తెలంగాణలోని అభివృద్ధి కనిపించింది కానీ, రాష్ట్రంలోని గజనీలకు కానరావడం లేదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను బాగా అభివృద్ధి చ
అనేక విశిష్టతలతో, ఎన్నెన్నో హంగులతో ముస్తాబైన రాష్ట్ర సచివాలయం ఆదివారం ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం నుంచే పండుగ సందడి కనిపించింది. ఒక పక్క భవనాన్ని పువ్వులతో ముస్తాబు చేస్తుండగా. మరో పక్క భవనం ముం�
ఇంటర్ విద్య కమిషరేట్కు అనుబంధంగా ఉన్న స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ నిర్వహించే షార్ట్ టర్మ్ వొకేషనల్ కోర్సుల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.
Telangana | హైదరాబాద్ : హరిత ప్రమాణాలతో నిర్మించిన తెలంగాణ సచివాలయం దేశంలోనే ప్రథమ సచివాలయమని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ నూతన సచివాలయం.. కేసీఆర్ విజన
TS Weather | ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
New Secretariat | రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయంపై భారతీయ జనతా పార్టీ నాయకులు విషం చిమ్ముతున్నారు. ద్వేషపూరితమైన ప్రకటనలు చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) ఫైరయ్యారు. అధికారం కోసమే కాంగ్రెస్ (Congress) వాళ్లు దురాలోచన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ (Telangana) అ�
పెట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. గత తొమ్మిదేండ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్�
జనాన్ని చూస్తుంటే రాజకీయం గురించి మాట్లాడాలనిపిస్తున్నది. కానీ ‘వద్దురా రజనీ’ అని అనుభవం ఆపుతున్నదిఅంటూనే సూపర్స్టార్ రజనీకాంత్ తన మనసులోని మాటను బహిరంగంగా వెల్లడించారు.
తెలంగాణ కొత్త సచివాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు సీఎం కేసీఆర్. ఈ కాలానికి తగ్గట్టు ఆధునిక సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. గతంలో సచివాలయం అంటే పైరవీకారులు, వివిధ సమస్యలపై ఆందోళన చేసేవారు ఎవ
మోదీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను అంగట్లో నిలబెట్టి ప్రైవేటుపరం చేస్తుంటే ఏనాడైనా ఈ ఆంధ్రజ్యోతి గుండెలు బాదుకొన్నదా? కనీసం ఇదెక్కడి అన్యాయమంటూ లోపలి పేజీల్లోనైనా చిన్న వార్తను ప్రచురించిందా? తెలంగా�
ఎంటర్ప్రైజెస్ పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న బ్యాంకు రుణాలు 95 శాతానికి పైగా సద్వినియోగం అవుతున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధ్యయనంలో తేలింది. రుణాలను వ్యాపారాలకు వినియ�
అదొక ప్రత్యేకమైన కోర్టు. పిల్లలు ఆడుకునేందుకు వస్తువులున్నాయి. చిన్నారులు అడిగిన వెంటనే తెచ్చి ఇచ్చేందుకు కొన్ని తినుబండారాలు సిద్ధంగా ఉన్నాయి. తన ముందున్న టేబుల్పై నాలుగున్నరేండ్ల చిన్నారితో మాతృమ�
కార్పొరేట్ దవాఖానలను మించి క్లిష్టమైన ఎన్నో శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తూ రోగులకు ప్రాణదానం చేస్తున్న నిజాం వైద్యవిజ్ఞాన సంస్థ (నిమ్స్).. గుండె సమస్యలతో బాధ పడుతున్న చిన్నారులకు కూడా పునర్