బీఆర్ఎస్తో రాజకీయ వైరం ఉంటే కోర్టు బయట చూసుకోవాలని బీజేపీని ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని అనుకొంటే చట్టప్రకారం పరువు నష్టం దావా వేసుకొనే వెసు�
ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా శు�
ఎనిమిదేండ్లుగా తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ పథక�
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒకరికీ కంటి పరీక్షలు నిర్వహించడం, మందులు, కండ్లద్దాలు అందించడంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు కీలకపాత్ర పోషించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపుని
దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం పట్ల మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
నాకున్న నాలుగెకరాల భూమి సాగుకు ఇంతకు ముందు అరిగోస పడాల్సి వచ్చేది. విత్తనాలు, ఎరువులు ఎక్కడి నుంచి తేవాలనే భయం ఉండే. దుకాణపోళ్ల దగ్గరికి పదిసార్లు తిరిగితే కానీ విత్తనాలు, మందు బస్తాలు ఇచ్చేటోళ్లు కాదు. ఎ
రాష్ట్ర ప్రభుత్వం కన్ఫర్డ్ ఐఏఎస్లుగా పదోన్నతి కల్పించిన 25 మంది అధికారులకు ఈ నెల 24, 27 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు యూపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్కు లేఖ రాసింది
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ నెల 8 నుంచి 10 వరకు నిర్వహించనున్న 17వ ప్రవాసీ భారతీయ దివస్కు తెలంగాణ నుంచి తొలి ప్రతినిధిగా ప్రవాస భారతీయుల హకుల పరిరక్షణ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహంనాయుడు హాజరుకానున్�
తెలంగాణ రైతులు అదృష్టవంతులు. ఇక్కడి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం పీఎం కిసాన్ పథకానికి స్ఫూర్తిదాయకం’ అని కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రెటరీ శామ్యూల్ ప్రవీణ్కుమార