CM KCR | పాలమూరు ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమీక్ష నిర్వహించనున్నారు. కొత్త సచివాలయంలో మధ్యాహ్నం సమగ్ర సమీక్ష చేపట్టనున్నారు. కరివేన, ఉద్దండాపూర్ నుంచి వెళ్లే కాల్వలపై అధికారుల
TSLPRB | రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ (Civil), పోలీస్ కానిస్టేబుల్ (IT And CO) ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ఆదివారం త
Telangana | తెలంగాణ నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం సందర్భంగా కాంటాక్టు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కాంటాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్కు సంబంధించిన ఫైల్పై ముఖ్యమంత్రి కేసీఆర్ స�
TS Weather | తెలంగాణవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడు రోజులుగా ఈదురుగాలులతో వడగళ్లవానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
CM KCR | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం.. రాష్ట్ర పునర్నిర్మాణంపై ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని సీఎం ఆదివారం ప్రా�
CM KCR | అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తెలంగాణ రూపుదిద్దుకుంటుందున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.
తెలంగాణ పరిపాలనకు గుండెకాయగా, అత్యంత శోభాయమానంగా నిర్మించిన సచివాలయం (Secretariat) నా చేతుల మీదుగా ప్రారంభించడం నా జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. కొత�
కాళేశ్వరం జలాలు నలు దిశలా పారేలా నిర్మించిన కాలువలు జీవనదిని తలపిస్తున్నాయి. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పనులు పూర్తి కాగా, వరదకాలువ మూడు రిజర్వాయర్లుగా మారింది. వరదకాలువ నుంచి ఎస్సారెస్పీ ప్రధాన కాలువల�
BR Ambedkar Secretariat | తెలంగాణ గడ్డపై.. రాజధాని నడిబొడ్డున మరో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించుకుంటున్న మధుర క్షణాలివి. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకను, పరిపాలనా సౌధాన్ని ఠీవిగా, రాజసం ఉట్టిపడేలా నిలబెట్టుకుంటున్న మధుర ఘట్ట�
నేరాన్ని నిరూపించటానికి ఆధారం కావాలి. ఒక్క క్లూ దొరికినా చాలు.. తీగను పట్టుకొని కొండలను లాగొచ్చు. అలాంటి ఆధారాలను సేకరించి భద్రపరడంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నది తెలంగాణ పోలీస్ శాఖలోని ఫింగర్ప్ర�
ఐఐటీ, ఎన్ఐటీలు సహా ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లోప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్-2 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు అదరగొట్టారు. జేఈఈ శిఖరాన తెలంగాణ విజయ పతాకను ఎగురవేశారు. జేఈఈలో తమకు తిరుగులేద�
మూడు దశాబ్దాలుగా పరారీ లో ఉన్న ఇద్దరు నిం దితులను తెలంగాణ సీఐడీ పోలీసులు శు క్రవారం అరెస్టు చేసి, శనివారం కోర్టులో హాజరుపరిచారు. వీరిలో ఒకరు నకిలీ సర్టిఫికెట్లతో సింగరేణి కాలరీస్లో ఉద్యోగాలు ఇప్పించి, �
భద్రాద్రి సర్కిల్లోని ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ అడవులు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయి. ఈ సర్కిల్ పరిధిలో చేపట్టిన అటవీ పునరుజ్జీవన పనులను కంపా అటవీ ముఖ్య సంరక్షణ అధికారి లోకేశ్ జైస్వాల్ పరిశ�
కొత్తూరు మండలాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రూ. 55 లక్షల జడ్పీ నిధుల ప్రొసీడింగ్ను కొత్తూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలతతో కలిసి ఆ�
ఇది మన తెలంగాణ శ్వేత సౌధం, మన పాలన, పనితీరుకు చిహ్నం. సర్వ సంస్కృతుల మేళవింపుగా దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున నిర్మించిన అద్భుత కట్టడం.