బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్లో మొదటిసారి ఏర్పాటు చేసిన చేరికల సమావేశం గురించి ఇక్కడి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చించుకొంటున్నారు.
తెలంగాణ రాష్ట అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. అన్ని రంగాల్లోనూ అనూహ్య వృద్ధి సాధిస్తున్నదని, అన్ని వర్గాల ప్రజలపై సంక్షేమ వరాలు కురుస్తున్నాయని కొనియ�
కేంద్రం ఈ నెల 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణలోని రైల్వేలకు అరకొర నిధులు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్కు రూ.8,406 కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణకు రూ.4,418 కోట్లు మాత్రమే విదిల్చింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నది. తెలంగాణ రాక ముందు బదిలీల ప్రక్రియ గందరగోళంగా జరిగిందని ఆరోపణలున్నాయి. దీనిపై పలు సంఘాలు ఆందోళనలు కూడా నిర్వహించాయి.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్న దుష్ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. గతంతో పోలిస్తే తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు చాలా మేరకు తగ్గాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ శ�
ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. శుక్రవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 17,131 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
మధ్యప్రదేశ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలోఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ పతక జోరు కొనసాగుతున్నది. శుక్రవారం రాష్ర్టానికి స్వర్ణం సహా మూడు కాంస్య పతకాలు దక్కాయి.
దక్షిణ మధ్య రైల్వే జోన్లోనే అతి పెద్దదైన చర్లపల్లి టర్మినల్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా లేదు. తెలంగాణ ప్రతిపాదనలను అటకెక్కిస్తున్న రైల్వేశాఖ.. ఆన్గోయింగ్ ప్రాజెక్టులపై కూడా శీతకన్ను ప్రదర్శిస్�
తెలంగాణలో వైకుంఠధామాల నిర్మాణం, పాత వైకుంఠధామాల ఆధునీకరణ శరవేగంగా జరుగుతున్నది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం.. పట్టణాల్లో కొత్తగా రూ.200 కోట్లతో 453 వైకుంఠధామాలను న�
ఓ యువ ఇంజినీర్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కాడు. వివిధ టాస్క్ల పేరుతో వాళ్లు చెప్పినట్టు చేసి రూ. 8.82 లక్షలు పోగొట్టుకొన్నాడు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా తగరపువలసకు చెందిన వ్యక్తి వాట్సాప్ నెంబర్కు ఓ మెసే�
రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం టూరిజం హబ్గా మారనుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రాచకొండ బుద్ధ విహార ట్రస్టు ఆవిర్భావ సభ రవీంద్రభారతిలో నిర్వహించారు.