తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వడం లేదని, విభజన చట్టం హామీలను అమలు చేయడం లేదని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు.
అంతర్జాతీయ సహకారంతో రాష్ర్టాన్ని అత్యాధునిక విజ్ఞాన కేంద్రంగా మార్చడమే లక్ష్యమని కళాశాల సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. శనివారం నాంపల్లిలోని రూసా కేంద్రంలో బ్రిటీష్ కౌన్సిల్తో తె
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పట్ల పాలకుర్తి నియోజకవర్గంలోని కామారెడ్డిగూడెం గ్రామస్తులు అభిమానం చాటుకున్నారు. తమ నాయకుడు నియోజకవర్గానికి వస్తున్నాడని తెలుసుకుని మార్గమధ్యలోనే ఆయన్ను కలుసుకుని సన్
MLC Kavitha | కేంద్ర ప్రయోజిత పథకాల పేర్లను మారస్తున్న బీజేపీ ప్రభుత్వం.. ఆ పథకాల్లో భాగంగా రాష్ట్రాలకు అందించే తన వాటాను మాత్రం పెంచడం లేదని బీఆర్ఎస్ ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా తెలంగాణ ప్రజలకు మంచి చేయాలన్న తమ నిబద్ధతను ఎవరూ దెబ్బతీయలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రగతి రథచక్రాలను ఆపడం ఎవరితరం కాదని స్పష�
KTR | తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముమ్మాటికి మాది కుటుంబ పాలనే అని తెలిపారు. తెలంగాణలోని 4 కోట్ల మంది మా కుటుంబసభ
బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్లో ఫిబ్రవరి 5వ తేదీన జరగబోయే సభకు సర్వం సిద్ధమైంది. సభాస్థలి వేదికను బీఆర్ఎస్ శ్రేణులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
KTR | రైతులను కూలీలను చేస్తం.. వ్యవసాయాన్ని ఖూనీ చేస్తాం.. పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వం.. ధాన్యం కొనుగోలు చేయమంటే దగా చేస్తాం.. మోటార్లకు మీటర్లు పెట్టాల్లె.. డిస్కమ్లను ప్రైవేటీకరణ చేయాలని కొంతమంది చావగొడత�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సహకరించకపోయినా.. ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఆగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్ఠం చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్ కాలేజీలకు మరో 313 పోస్టులన�
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 వరకు కొనసాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 5, 7న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరుగకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నీ ఉద్దేశపూర్వకమైనవేనని చెప్పారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు.