రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు 4,41,563 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2,10,095 పురుషులకు, మహిళలకు 2,31,668 ఉన్నారు. ఇప్పటి వరకు 40,728 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో 41,190
Verity Wedding | పెళ్లి అంటే నూరేళ్ల పంట. జీవితంలో కీలకమైన మధుర క్షణాలను బంధువులందరి సమక్షంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణ వేదికపై జరుపుకుంటారు. కానీ, ఓ జంట మాత్రం యువతీ యువకుడి పెళ్లి మాత్రం పెంట కుప్ప వద
CM KCR | కులవృత్తులకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీ కులాలు కులవృత్తులే ఆధారంగా జీవించే రజక, నాయీబ్రాహ్మణ, పూసల, బుడగజంగాల తదితర వృత�
TSWREIS | తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీస్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సోసైటీల్లో ఐదవ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప�
Minister Koppula | హజ్యాత్రకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. హైదరాబాద్ హజ్ కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హజ్యాత్
TS Weather | రాగల నాలుగు రోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది.
ధరల నిర్ణాయక కమిషన్ (సీఏసీపీ)ను రద్దు చేసి దాని స్థానంలో ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు డిమాండ్ చేశారు.
ఓ కూతురు కన్నతల్లినే హతమార్చింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఉమ్మెడ గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన నాగం నర్సు(52)కు ఇద్దరు కూతుళ్లు. భర్త మరణించాడు.