నీళ్ల్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించిన తెలంగాణ ఎట్లున్నదో కళ్లకుకట్టే చిత్రం ఇది. బొట్టుబొట్టునూ దోసిలిపట్టినట్టు తెలంగాణలో కళకళలాడే జలాశయాలు, పల్లెపట్టున పచ్చని పైర్లు, పట్టణాల్లో పరుగులు �
కర్ణాటక, మహారాష్ర్ట నుంచి తెలంగాణలోకి నకిలీ విత్తనాలు వచ్చే అవకాశం ఉండడంతో సరిహద్దులో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. వానకాలం సీజన్ సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతకు నకిలీ పత్త�
తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక చిహ్నంగా చార్మినార్ నిలుస్తున్నదని యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి అభిప్రాయపడ్డారు. నగర పర్యటనలో భాగంగా ఆయన శనివారం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. 500 ఏండ్ల�
రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఫోన్లో పరామర్శించారు. హరికృష్ణ తండ్రి సుదర్శన్ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు కవిత హరికృష్ణకు ఫోన�
Alluvial soils | దేశవ్యాప్తంగా చౌడు నేలల విస్తీ ర్ణం ఏటా పెరుగుతున్నది. సాగులో వైవిధ్యం లేకపోవడం, భూగర్భ జలాలను అధికంగా వినియోగించడంతో సల్ఫేట్ లాంటి లవణా లు నేల ఉపరితలంపైకి చేరడం ఇందుకు కారణమని నేషనల్ అగ్రికల్�
CM KCR | అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి ‘బ్రాహ్మణ సదన్’ దేశానికే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక, ధార్మిక సమాచార కేంద్రంగా నిలవాలని, సమాజానికి ధార్మిక దిశానిర్దేశం చేసే కేంద్రంగా రూపుదిద్ద�
Valmidi | జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి రాములోరి గుట్టపై శాతవాహనుల కాలం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. విదేశాలతో శాతవాహనులకు వాణిజ్య సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు, రచయిత రెడ్డి రత్నాక
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది చివర్లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుకు ప్రక్రియ ప్రారంభించింది ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా 2023 అ�
Vijaya Oil | హైదరాబాద్ : విజయ బ్రాండ్ పల్లీ నూనెను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శనివారం మార్కెట్లోకి విడుదల చేశారు. బంజారాహిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో
MLA Laxma Reddy | టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మండిపడ్డారు. రేవంత్రెడ్డి ఒక బ్రోకర్, బ్లాక్మెయిలర్ అని విరుచుకుపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన 100 పడక
Palamuru | కాంగ్రెస్ చేపట్టిన పీపుల్స్ మార్చ్ యాత్ర పాలమూరు జిల్లాలో జనం లేక వెలవెలబోయింది. నేతల హడావిడి తప్పా.. కార్యకర్తలే కనిపించలేదు. జిల్లాలోకి యాత్ర అడుగుపెట్టగానే పార్టీ నేతల మధ్య విభేదాలు గుప్పుమన�
Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో గందరగోళం కొనసాగుతున్నది. రిజిస్ట్రార్ కుర్చీ చుట్టూ జరుగుతున్న రాజకీయంతో యూనివర్సిటీ పరువు బజారున పడుతున్నది. వీసీ రవీందర్ వచ్చి నిండా రెండేండ్లు కూడా పూర్తి కాలేద�
Dharani | తెలంగాణలో వ్యవసాయాన్ని నిలబెట్టే మహత్తర కృషిలో ఒక అడుగు ధరణి. నిరుపేద, నిరక్షరాస్య రైతాంగానికి తన భూమిపై పూర్తి సాధికారకమైన, చట్టబద్ధమైన భద్రత, భరోసా కల్పించే ప్రయత్నమిది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత