అన్నిరకాల మౌలిక వసతులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఇలా ప్రపంచంలో అన్ని వసతులతో అభివృద్ధి చెందే అరుదైన ప్రదేశాల్లో తెలంగాణ (Telangana) ఒకటని చెప్పారు.
దేశానికే ఆదర్శంగా నిలిచే మెగా సామూహిక గృహ సముదాయం.. అబ్బుర పరిచే ఆత్మగౌరవ సౌధం.. కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం ప్రారంభోత్సవానికి సన్నద్ధమవుతున్నది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని కొల�
నేడు ప్రపంచాన్ని వేధిస్తున్న అత్యంత ప్రధాన సమస్య అడవులు అంతరించడం. అడవులను కాపాడుకోకపోతే మానవాళి మనుగడకే ముప్పు అని శాస్త్రవేత్తలు ఎంత హెచ్చరించినా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.
తెలంగాణ తల్లి ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టు.. భూమి తల్లికి పచ్చని రంగేసినట్టు.. ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో తెలంగాణ ప్రాంతం అలరారుతున్నది. దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతం.. నేడు ప�
తెలంగాణ ఆర్థిక ప్రగతి గత తొమ్మిదేండ్ల నుంచి అప్రతిహతంగా కొనసాగుతున్నది. ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకున్నామో, ఆ దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం ఏటికేడు ప్
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలకు ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల నిర్వహణ నేపథ్యంల�
తెలంగాణ నుంచి హజ్ యాత్ర సజావుగా కొనసాగుతున్నదని, ఇప్పటి వరకు 35 విమాన సర్వీసుల ద్వారా 5250 మంది యాత్రికులు హజ్కు వెళ్లారని ఆ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీమ్ తెలిపారు. ఆదివారం ఉదయం బయలుదేరిన యాత్రికులకు ఆయన వ�
MP Badugula Lingaiah Yadav | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధి చెందిందని, జిల్లా అభివృద్ధికి మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎనలేని కృషి రాజ్య�
Fathers Day | తండ్రి అన్న నాలుగు మాటలు భరించలేక రోషంతో ఊరు కాని ఊరెళ్లి రోడ్ల మీద తిరుగుతున్న యువకుడికి ఓ న్యాయవాది బుద్ధి చెప్పి తండ్రి చెంతకు చేర్చాడు. చెట్టంత ఎదిగిన కొడుకు కనబడకుండా పోయాడని దిగులుతో ఉన్న ఆ తం
Heatwaves | దేశంలో మాడుపగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. జూన్ మాసం సగం గడిచిపోయినా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఎండలకు తోడు వేడిగాలులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో పది రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తాయని భా�
IMD warning | తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు ఎండలు దంచి కొట్టనున్నాయి. రాగల మూడు రోజులపాటు రాష్ట్రంలో వడగాలులు వీచే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం (Indian Meteorological Department - IMD) తెలిపింది.
స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణలో పర్యాటకం కొత్తగా రెక్కలు తొడిగింది. ముఖ్యమంత్రి సంకల్పం యాదగిరిగుట్టను క్షేత్రరాజంగా తీర్చిదిద్దింది. హరితహారంతో వనదేవత కొత్తందాలు సంతరించుకుంది. ప్రకృతి సిద్ధంగా జా
తెలంగాణ ఆర్థిక విధానాలు దేశానికే ఆదర్శమని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు ప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావు ప్రశంసించారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ సమస్యలకు పుట్టినిల్లుగా ఉ
‘మేము నల్లని బొగ్గును ఉత్పత్తి చేస్తాం... కానీ ఎల్లప్పుడూ పర్యావరణ పరిరక్షణే మా లక్ష్యం’. ఇదీ తెలంగాణ అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి నినాదం. నినాదానికే అది పరిమితం కాలేదు . ఏటా లక్షలాది మొక్కలు నాటుత�