‘మేము నల్లని బొగ్గును ఉత్పత్తి చేస్తాం... కానీ ఎల్లప్పుడూ పర్యావరణ పరిరక్షణే మా లక్ష్యం’. ఇదీ తెలంగాణ అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి నినాదం. నినాదానికే అది పరిమితం కాలేదు . ఏటా లక్షలాది మొక్కలు నాటుత�
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం అత్యద్భుతంగా ఉన్నదని పంజాబ్ రాష్ట్ర మంత్రి డాక్టర్ బల్జీత్కౌర్ కొనియాడారు.
మరుగున పడిన మన తెలంగాణ చరిత్రపుటల్ని వెలికితీస్తే ఎన్నో అద్భుత విషయాలు దర్శనమిస్తున్నాయి. ఇందులో చెప్పుకోదగినది బుద్ధుని కాలంలోనే తెలంగాణలో బౌద్ధం ప్రవేశించిందని. అంతేకాదు తెలంగాణ కేంద్రంగా ఆచార్య బ�
జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందిని కాంస్య పతకం కైవసం చేసుకుంది. భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరుగుతున్న ఈ చాంపియన్షిప్ ఆసియా క్రీడలకు అర్హత టోర్న�
KTR | హైదరాబాద్ : స్వరాష్ట్ర సాధన కలను నెరవేర్చడమే కాదు.. గిరిజనులు, ఆదివాసీ బిడ్డల చిరకాల డిమాండ్ అయిన స్వయంపాలనా స్వప్నాన్ని కూడా సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ�
Srinivas Goud | హన్వాడ : స్వయం పాలనలో గిరిజనులు అభివృద్ధి సాధించారని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం ఏనేమీది తండాలో గిరిజన దినోత్సవా
Transgender | వేములవాడ : ప్రేమకు హద్దులు లేవని మరోసారి నిరూపించింది ఈ జంట. ట్రాన్స్జెండర్తో ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్న ఓ యువకుడు శనివారం పెళ్లి చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన�
Y Satish Reddy | హైదరాబాద్ : కేంద్రంలో మోదీ సర్కార్ చరిత్రలో ఎవరు కనివిని ఎరుగని అతిభారీ స్కాంకు పాల్పడింది అని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలోనే భారీగా బ్లాక్ మనీని
Green Apple Awards | రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ లండన్లో గ్రీన్ యాపిల్ అవార్డులను అందుకున్నారు. మొజాంజాహీ మార్కెట్, సచివాలయం, దుర్గం చెరువు
Kanti Velugu | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం నేటికి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సచివాలయంలో మంత్రులు సంబురాలు చేసుకు�
నల్లబంగారంతోపాటు తెల్ల బంగారం కూడా మన దగ్గర ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మన రాష్ట్రంలో పండే పత్తి దేశంలోనే నాణ్యమైనదని చెప్పారు. నైపుణ్యం కలిగిన కార్మికులు మన దగ్గర ఉన్నారని తెలిపారు. దేశంలో అతిప
వచ్చే ఏడాది నాటికి విద్యుత్తును అమ్మే స్థాయికి తెలంగాణ చేరుకుంటుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నా రు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అంధకారం ఖాయం అన్న చోటే వెలుగులు జిలుగులతో విరాజిల�