DOST | హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్ మొదటి విడుత సీట్ల కేటాయింపు చేశారు. మొదటి విడుతలో 73,220 మంది సీట్లు కేటాయించినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
తెలంగాణ నిన్నటి చీకట్లను చీల్చుకొని వెలుగుల వైపు పరుగులు తీస్తున్నది. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నది. అభివృద్ధిలో అంగలు వేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. స్వపరిపాలన, సుపరిపాలనతో వెల్లి�
వేసవికాలంలో రైతన్నలు కూరగాయలు అధికం గా సాగు చేస్తారు. వేడి వల్ల మొక్కలకు సరైన విధంగా తేమ అందదు. దీనివల్ల మొక్కలు పొడిబారి పెరగకపోవడం, బలహీనంగా మారి దిగుబడులు తక్కువగా వస్తాయి. దీనికి మల్చింగ్ చక్కని పరి�
తెలంగాణ అమలు చేస్తున్న అనేక పథకాలకు సిద్దిపేట స్ఫూర్తి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆనాడు కేసీఆర్ ఎమ్మెల్యేగా చేపట్టిన కార్యక్రమాలే నేడు పథకాలుగా అమలవుతున్నాయని, దేశానికి స్�
సమైక్య రాష్ట్రంలో అరకొర నిధులతో పట్టణాభివృద్ధి కుంటుపడగా స్వరాష్ట్రంలో నిధుల వరదతో ఆర్మూర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. స్థానిక ఎమ్మెల్యే జీవన్రెడ్డి కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి ఆర్మూర్ల�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్మోడల్గా నిలిచిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖ�
రాష్ట్రంలోని చిన్న వ్యాపారులకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో పెద్ద ప్రయోజనాన్నే అందిస్తున్నది. తెలంగాణలోని దాదాపు 17వేల వ్యాపారులు మీషోలో నమోదు చేసుకున్నట్టు గురువారం ఆ సంస్థ తెలియజేసింది.
కేం ద్ర ప్రభుత్వం నిర్వహించే సర్వేల్లో ఎం పిక కాబడే ఉత్తమ గ్రామ పంచాయతీ లు, ఉత్తమ పట్టణాలు, ఉత్తమ జిల్లాలన్నీ తెలంగాణలోనే ఉంటున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో కేంద్రం చేపడుతున్న సర్వేలో రాష్ట్రంలోని నగ
సమగ్ర ప్రగతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నది. తాజాగా వరంగల్లో రూ.300 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) నిర్మించేంద�
మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో గురువారం పల్లెప్రగతి ది నోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. మొదట గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి, గ్రామ పంచాయ తీ కార్యాలయాల ఎదుట జాతీయ పతాకాన్ని ఎ గురవేశారు.
తెలంగాణకు జాతీయ అవార్డులు క్యూ కడుతున్నాయి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, పట్టణాలు ఇప్పటికే పలు జాతీయ అవార్డులు అందుకోగా, తాజాగా కేంద్ర జల్శక్తి శాఖ ప్రకటించిన నాలుగో జాతీయ జల అవార్డుల్లో రాష్ర్టానిక�
అవసరాలను తీర్చదు. ఏ మూలకూ సరిపోదు. సమయానికి వస్తుందా అంటే.. అదీ లేదు. సవాలక్ష ఆంక్షలు. పైరవీలు. పలుకుబడులు. పైపెచ్చు ఆదాయ పరిమితులు. ఇదీ సమైక్య రాష్ట్రంలో పింఛన్ల కష్టం. తెలంగాణ వచ్చాక ఎంతో భిన్నమైన వాతావరణం.
TS Weather | రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మరో మూడు రోజుల పాటు ఎండలుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిల్లాల్లో వడ