పరిశ్రమ ఏదైనా పెట్టుబడులకు డెస్టినేషన్గా తెలంగాణ మారుతున్నది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి జాతీయ అంతర్జాతీయ కంపెనీలు క్యూకడుతున్నాయి. తాజాగా గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన అడ్వె
రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొన్నది. ఉపరితల ఆవర్తనం కారణంగా 30 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవక�
డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితి (డీటీఎల్సీ) ‘పాతికేళ్ల పండుగ’ రెండురోజులపాటు అట్టహాసంగా నిర్వహించనున్నట్టు డీటీఎల్సీ అధ్యక్షుడు పిన్నమనేని శ్రీనివాస్ తెలిపారు.
Minister Vemula | సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమానంగా చూస్తూ పాలనలో సర్వమత సమానత్వాన్ని అమలు చేస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని క్రైస్తవ చర్చీల అభివృద్ధ�
Speaker Pocharam | సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని తండాలు అభివృద్ధి సాధించాయని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, వర్ని మండలాల్లో పర్యటించారు. వర్ని మ�
Minister Puvvada | కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటీవల హైదరాబాద్ వేదికగా ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీంలు ఆచరణకు సాధ్యమయ్యే హామీలు కావని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు స్థలంలో �
Marijuana | గుట్టు చప్పుడు కాకుండా ఇంటి వద్దనే గంజాయి సాగు చేస్తున్న నిందితుడిని పోలీసలు వలపన్ని పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు..జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రం ఇందిరానగర్కు చెందిన హైదర్ అనే వ్యక్తి త�
Brutal murder | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకును మందలించినందుకు తండ్రినే హతమార్చిన విషాద సంఘటన వాజేడు మండలం పేరూరు గ్రామపంచాయతీలోని చిన్నగొల్లగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.ప�
Morancha flood victims | ల్లాలోని మోరంచపల్లి వరద బాధితులకు ప్రభుత్వం రూ.50లక్షల పరిహారం మంజూరు చేసింది. గురువారం మోరంచపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ లకిడె కమలాబాయి వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర వ�
Vinod Kumar | ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయిందని
Boinapalli Vinod Kumar | ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయి
TSPSC | ఈ ఏడాది జూన్ 11న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షపై టీఎస్పీఎస్సీ వివరణ ఇచ్చింది. 258 పేపర్లు అదనంగా వచ్చాయన్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చింది. పరీక్ష రోజు కలెక్టర్ల ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రకట�
Minister Vemula | భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ మరణం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వామ�
TS Weather | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వర�