AMVI Hall Tickets | అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ హాల్ టికెట్స్ రేపటి డౌన్లోడ్ చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. బుధవారం ఉదయం 10 గంటలకు tspsc.gov.in వెబ్సైట్ నుంచి అందుబాటులోకి వస్తాయని తెలంగాణ ప�
Medak | మెదక్ : ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో కొంటూరు గ్రామంలో చోటు చేసుకుంది. చెరువు వద్ద మృతదేహాల ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు పోలీసులను అప్�
Telangana | హైదరాబాద్ : తెలంగాణ సాహిత్య సభల్లో భాగంగా ఈ నెల 21, 22వ తేదీల్లో హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్లో భారత జాగృతి తెలంగాణ సాహిత్య అవలోకనం సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సుకు నిజామాబాద్ జిల్లాకు చ�
TS Weather | రాగల మూడు రోజుల్లో తెలంగాణలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర�
Indrakaran Reddy | నిర్మల్ : తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయటానికి సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురుకులాలు అద
తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఈ నెల 22న సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. సోమవారం ఆర్అండ్బీ అధికారులతో కలిసి స్మారక చిహ్నం ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రపంచంలోనే అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతున్న అరుదైన ప్రదేశాల్లో తెలంగాణ ఒకటని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో చక్కని గ్రీన్ కవర్ ఉన్నదని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
Minister Gangula | ధాన్యం కొనుగోళ్లు సంబంధించి ఓపీఎంఎస్లో నమోదైన ప్రతి రైతు ఖాతాలు డబ్బులు బదిలీ చేశామని పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం రూ.1500 కోట్లను బదిలీ చేశామని, ఇప్పటి వరకు రూ.11,444 రైతుల ఖాతాలక�
CM KCR | పాలమూరు-రంగారెడ్డి పనులను సీఎం కేసీఆర్ కేసీఆర్ సమీక్షించారు. సుప్రీంకోర్టు తీర్పుకి లోబడి ఆగస్టు చివరినాటికి తాగునీటి కోసం నార్లాపూర్, ఏదుల, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాలలోకి నీటిని ఎత్తిపోయాలని, అం�
CM KCR | తెలంగాణ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటసాగుకు అంతరాయం లేకుండా సాగునీటి సర�
Minister Srinivas Goud | దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న అమరవీరుల సంస్కరణ ర్యాలీ నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
CM KCR | ఈ నెల 22న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.