Minister Niranjan Reddy | ఆధునిక సాంకేతికత, ఆహార రంగ పరిశ్రమలు, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బృందానికి అమెరికా పర్యటన
Secretariat | తెలంగాణ సచివాలయంలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరిగే ఈ పూజా కార్యక్రమాలు బుధవారం ఉదయం గణపతి పూజతో ప్రారంభమయ్యాయి.
BRS | జనగామ జిల్లాలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. దేవరుప్పల మండల కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు కత్తుల సోమిరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు యువ నాయకులు కత్తుల ప్రదీప్ రెడ్డి
పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి రిటైర్డ్ డీఈవో, ఆదర్శ లా కాలేజీ కరస్పాండెంట్ బూర విద్యాసాగర్ గౌడ్ రూ.5 లక్షల విరాళం అందించారు. అలాగే వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి ర�
CM KCR | జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడికి సెప్టెంబర్ 4న సీఎం కేసీఆర్ రానున్నారు. ఆది కావ్యం రామాయణ సృష్టికర్త వాల్మీకి మహర్షి పుట్టిన ఊరుగా ప్రసిద్ధిచెందిన వాల్మీకి పురం కాలక్రమంలో వల్మిడిలో ఆయన నివ�
BRS | ఆత్మవిశ్వాసానికి, స్వీయ క్రమశిక్షణకు బీఆర్ఎస్ ప్రతిరూపమని మరోసారి నిరూపితమైంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మాటే శాసనం.. నిర్ణయమే శిరోధార్యం అన్నది తేటతెల్లమైంది. ఒక్కటికాదు.. రెండు కాదు.. ఏకంగా రాష�
అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకున్న తెలంగాణ యువ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ.. వన్డేల్లోనూ అదే జోరు కొనసాగిస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు.
వరి విస్తీర్ణం పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొన్నది. ఈ నెల 18 వరకు సేకరించిన గణాంకాల ప్రకారం.. ప్రస్తుత వానకాలం స�
MLA Rajaiah | ముఖ్యమంత్రి కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని, ఆయన ఆదేశాలను పాటిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన
Minister Errabelli | అన్ని వర్గాల ప్రజలతో పాటు, మైనార్టీలను సైతం అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మైనార్టీలకు లక్ష ఆర్థిక సహాయ�
Minister Harish Rao తాను తొవ్విన గోతిలో తానే పడినట్లు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు పరిస్థితి తయారైంది. నిజాయితీగా పని చేసే వారిపై బురదజల్లితే అభిమానులు ఎలా రాళ్ల వర్షం కురిపిస్తారో
తెలిసొచ్చింది. వ
Minister Gangula | ప్రజల మనసు చూరగొనెలా ప్రజాప్రతినిధులు పని చేసి ప్రజల చేత మన్ననలు పొందాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండల సర్వ సభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Minister Indrakaran Reddy | మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) హామీతో నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై రైతులు చేస్తున్న తమ దీక్షను విరమించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన రైతుల దీక్ష శిబిరాన్ని మంత్రి సందర్శించారు.