MLA Rajaiah | ముఖ్యమంత్రి కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని, ఆయన ఆదేశాలను పాటిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన
Minister Errabelli | అన్ని వర్గాల ప్రజలతో పాటు, మైనార్టీలను సైతం అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మైనార్టీలకు లక్ష ఆర్థిక సహాయ�
Minister Harish Rao తాను తొవ్విన గోతిలో తానే పడినట్లు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు పరిస్థితి తయారైంది. నిజాయితీగా పని చేసే వారిపై బురదజల్లితే అభిమానులు ఎలా రాళ్ల వర్షం కురిపిస్తారో
తెలిసొచ్చింది. వ
Minister Gangula | ప్రజల మనసు చూరగొనెలా ప్రజాప్రతినిధులు పని చేసి ప్రజల చేత మన్ననలు పొందాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండల సర్వ సభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Minister Indrakaran Reddy | మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) హామీతో నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై రైతులు చేస్తున్న తమ దీక్షను విరమించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన రైతుల దీక్ష శిబిరాన్ని మంత్రి సందర్శించారు.
MLA Kranthi Kiran | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోన�
Minister Harish Rao | సీఎం కేసీఆర్ వ్యూహాలకు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రేపు మెదక్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. �
MLA Gandra | వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100 స్థానాల్లో పైగా గెలుపొంది మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం
జిల్లా కేంద్రంలోని ఘనపురం మండలం గాంధ
Minister Harish rao | వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. హనుమంతరావు వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళన కా
Bade Nagajyothi | ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపు కోసం కృషి చేస్తానని గిరిజ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆమెకు మంత్రి శుభాకా
Minister Srinivas goud | కొత్వాల్ రాజ బహదూర్ వెంకట రామారెడ్డి గొప్ప పరిపాలనాధక్షుడు. నిజాం కాలంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పని చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వ�
ప్రయాణికులకు ముఖ్యగమనిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడిచే 52 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. ఈ సర్వీసులను మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకు నిలిపివేస్తున్నట్లు (Trains cancelled) తెలిపింది.