తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్, మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో పరస్పర సహకారం ఉండాలని అధికారులు పేర్కొన్నారు. సరిహద్దుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం మహారాష్ట్రల�
నాటి సమైక్య పాలనలో తీవ్ర నిరాదరణకు గురైన క్రీడలు నేటి ప్రత్యేక తెలంగాణలో ప్రగతి పథంలో దూసుకెళుతున్నాయి. స్వరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఆటలకు అందలమిస్తున్న ప్రభుత్వం దేశానికి దిక్సూచిలా నిలుస
తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరుస్తున్నది. అన్ని మతాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి పాలనలో పూర్తి నిరాదరణకు గురైన ఆలయాలు, మసీదులు, చర్చీలను రాష్ట్ర ప్రభ�
నా చివరి రక్తపు బొట్టు మీకోసం ధారపోస్తానని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామంలో మంగళవారం రూ.9 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశ
సిద్దిపేట ప్రయోగశాలగా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. అందరి సమష్టి కృషితోనే సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని..ఇదే స్ఫూర్తి రాబోయే రోజుల్లో కొ
Minister Koppula | సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఖండించారు. రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన జీవన్రెడ్డి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
AMVI Hall Tickets | అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ హాల్ టికెట్స్ రేపటి డౌన్లోడ్ చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. బుధవారం ఉదయం 10 గంటలకు tspsc.gov.in వెబ్సైట్ నుంచి అందుబాటులోకి వస్తాయని తెలంగాణ ప�
Medak | మెదక్ : ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో కొంటూరు గ్రామంలో చోటు చేసుకుంది. చెరువు వద్ద మృతదేహాల ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు పోలీసులను అప్�
Telangana | హైదరాబాద్ : తెలంగాణ సాహిత్య సభల్లో భాగంగా ఈ నెల 21, 22వ తేదీల్లో హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్లో భారత జాగృతి తెలంగాణ సాహిత్య అవలోకనం సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సుకు నిజామాబాద్ జిల్లాకు చ�
TS Weather | రాగల మూడు రోజుల్లో తెలంగాణలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర�
Indrakaran Reddy | నిర్మల్ : తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయటానికి సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురుకులాలు అద
తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఈ నెల 22న సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. సోమవారం ఆర్అండ్బీ అధికారులతో కలిసి స్మారక చిహ్నం ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రపంచంలోనే అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతున్న అరుదైన ప్రదేశాల్లో తెలంగాణ ఒకటని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో చక్కని గ్రీన్ కవర్ ఉన్నదని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.