CM KCR | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటింది �
MLC Kavitha | కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేస్తున్న హస్తం పార్టీపై ఆమె నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డు
Vulture Awareness Day | ఇంటర్నేషనల్ వల్చర్ అవేర్నెస్ డే సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో రాబందులది కీలకపాత్ర అని పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయులకు 2015 జూన్లో బదీలకు జీఓ విడుదల చేయడంతో టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియను సైతం నిర్వహిస్తూ పదోన్నతులు, బదీలీలు చేపట్టారు. తిరిగి జూన్ 2018లో వెబ్ కౌన్సెలింగ్తో అందరికీ అవక
ప్రజలు ప్రతిపక్షాలను నమ్మరని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రా ష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతు�
“నిత్యం ప్రజలతో ఉంటూ సమస్యలు పరిష్కరించేవాళ్లు కావాలా..? ఎన్నికలు రాగానే కనిపించే వాళ్లు కావాలా..? ప్రజలు ఆలోచించాలి” అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కోరారు. సమైక్య పాలనలో ధ్�
జమిలి ఎన్నికల సాధాసాధ్యాలపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో లోక్సభ ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఊపందుకొన్నాయి. అదే గనుక జరిగితే, పలు రాష్ర్టాల అసెంబ్లీలతో పాటు లోక్సభకు కూడా ఎన్నికలు జరిగే అవకాశ�
MLC Kavitha | తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడా లేదని, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో జరిగిన జగిత్
Heavy Rains | హైదరాబాద్ : వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది.
TS BIE | ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మరోసారి గడువు పొడిగించారు. ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్న�
Warangal | బీఆర్ఎస్లోకి వలసల పర్వం వెల్లువలా కొనసాగుతున్నాయి. అన్ని పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకుండటంతో ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. తాజాగా
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగా�