గతం లో మంజూరైన రైల్వే వ్యాగన్ పీరియాడిక్ ఓవర్హాల్ (పీవోహెచ్)ను రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్గా అప్ గ్రేడ్ చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం ఏకే జైన్ తెలిపారు. కాజీపేట మండలం అయోధ్యపుర�
చేప ఉత్పత్తులను ఆధునిక పద్ధతుల్లో ప్యాకింగ్ చేసేందుకు అన్నిచర్యలు చేపట్టనున్నట్టు ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ వెల్లడించారు. దీనికోసం అనుసరించాల్సిన విధానాలపై చర్చించినట్టు ఆయన తెల�
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
TSPSC | హైదరాబాద్ : ఈ నెల 13, 14 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్(సీబీఆర్టీ) నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ వి�
KGBV | హైదరాబాద్ : రాష్ట్రంలోని 38 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఇంటర్మీడియట్ వరకు అప్ గ్రేడ్ చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
Telangana | హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్సీ వి భూపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా సంగారెడ్డి జిల్లా వట�
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టులకు గానూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Minister Indrakaran Reddy | జల్, జంగల్, జమీన్ అనే కుమ్రం భీం కలలను కూడా సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకే దక్కుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని మా�
Bhogatha waterfall | తెలంగాణ నయాగరా బొగత జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తున్నది. ఇటీవల కురిసిన వర్షాలతో నీటి ప్రవాహం పెరిగి చూపురులను ఆకట్టుకుంటున్నది. బొగత అందాలను చూసేందుకు పర్యాటకులతో పాటు చుట్టుపక్కల గ్రామాల �
Minister KTR | చిన్న వయసులోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల కారోబార్ ప్రభాకర్ (35) కుటుంబానికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ�
Minister Errabelli | డా. బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, సమతావాదిగా, తన పాలనా దక్షతతో దేశానికి విశేష సేవలందించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా అమె