ఈ వానకాలం సీజన్లో 14,816 మెగావాట్ల అత్యధిక విద్యుత్తు డిమాండ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత గడిచిన తొమ్మిదేండ్లలో ఏ వానకాలంలోనూ ఇంత డిమాండ్ రాలేదు. ఈ నెల 25న 14,361 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ రాగా, �
వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న విపరీత మార్పుల కారణంగా ‘కాదేదీ కాలం కరెంటు కోతలకు అతీతం’ అన్నట్టుగా తయారయ్యింది. దేశవ్యాప్తంగా నెలకొన్న కరెంటు పరిస్థితులను గమనిస్తే.
తెలుగు రాష్ర్టాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుభవార్త చెప్పింది. రెండు, మూడురోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
Rajanna Siricilla | రాఖీ పండుగకు తమ్ముడి ఇంటికి వచ్చిన అక్క తెల్లారి రాఖీ కట్టి పండుగను సంతోషంగా జరుపుకోవాలకున్నది. అయితే, పొలం వద్దకు వెళ్లిన తమ్ముడు తెల్లవారేసరికి బావిలో పడి మృతిచెందడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం అల�
Telangana | ఆంధ్రప్రదేశ్కు సమీపంలో పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సెప్టెంబర్ 4వ తేదీ వరకు వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్�
TSRTC | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల తిరుగు ప్రయాణం రద్దీ దృష్ట్యా టీ-9 టికెట్లను మరో మూడు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయాలని టీఎ�
Road accident | పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. రాఖీ పండుగ కోసం తన భర్తతో కలిసి స్వగ్రామానికి వచ్చిన ఓ మహిళ గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కన్గుట్ట గ్రా�
Telangana | హైదరాబాద్ : ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను న్యాయస్థానం తీర్పుకు లోబడి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
Telangana | గ్రామ సంఘాల సహాయకుల(వీఓఏ)కు తెలంగాణ ప్రభుత్వం రాఖీ పండుగ కానుక అందించింది. వీఓఏల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. రూ. 3,900 నుంచి రూ. 5 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Minister Koppula | : రాజకీయ నిర్ణయంతోనే వ్యవస్థలో మంచి మార్పు వస్తుందని ఎస్సీ అభివృద్ధి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు సమాజం, రాజకీయాలపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ సచివాలయ�
Minister Talasani | కృష్ణా జిల్లాలోని మోపిదేవిలో కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని, విజయవాడలో ని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవార్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం కుటుంబ సభ్యులతో కలి�
Minister Srinivas Goud | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం జిల్లాలోని హన్వా�