Telangana | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు.
BRS | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. �
Minister Koppula | సేవా రంగంలో శ్రీనివాస మునిస్వామి రాధా అద్దంకి ఆయుర్వేద ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శ్రీనివాస మునిస్వామి రాధా అద్దంకి ఆయుర్వేద ట్రస్ట్ (SMRTA) ఆధ�
Food Foison | వనపర్తి జిల్లాలోని అమరచింత మండలం పాంరెడ్డిపల్లి శివారులో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలోని (కేజీబీవీ) 40 మంది విద్యార్థులను విద్యార్థులు ఫుడ్ ఫాయిజన్కు గురయ్యారు. బాధితులను ఆత్మకూర్ ప్రభ�
తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి ప్రధాని మోదీ (PM Modi) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తెలంగాణపై (Telangana) వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్నారని విమర్శించారు. ఏ మొహం పెట్�
కాళేశ్వర గంగ పరుగులు తీస్తున్నది. తన దిశను మార్చుకొని ఎస్సారెస్పీ వైపు పరవళ్లు ప్రాజెక్టుకు చేరువగా వెళ్లింది. రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కాళేశ్వరం ఇంజనీరింగ్ ఇరిగేషన్ అధికారుల న�
ఏ నినాదం వెనుక ఏ వర్గ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకునేంతవరకు ప్రజలు మోసపోతూనే ఉంటారని లెనిన్ అన్నారు. ఈ స్టేట్మెంట్కు నేటికి ప్రాసంగిత ఉందనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా నేడు తెలంగాణ రాజకీయాలను నిశి�
ప్రధానమంత్రి ఒక రాష్ట్రంలో పర్యటిస్తున్నారంటే గతంలో ఆ రాష్ట్ర ప్రజల్లో ఎన్నో ఆశలుండేవి. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరొక పార్టీ అధికారంలో ఉన్నా... ప్రధానమంత్రి స్థాయిలో వివక్ష ఉండేది కాదు. ఆ రాష్ర్టా�
భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్రాం వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బాలానగర్లోని ఫ్లైఓవర్కు ఆయన పేరు పెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, సభ్యులతోపాటు మరో రెండు కార్పొరేషన్లకు చైర్మన్లను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం నియమించారు. సుదీ ర్ఘ రాజకీయ అనుభవం, తెలంగాణ ఉద్యమంలో మమేకమైన, యువ నాయకులకు స�
KTR | స్టార్టప్లకు ప్రోత్సాహం, ఆవిష్కరణల్లో టీహబ్ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నదని, గొప్ప విజయాలు సాధిస్తూ గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మారుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.
ఆషాఢ మాసం బోనాలలో భాగంగా చారిత్రక గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో గురువారం ఐదో బోనం పూజలు ఘనంగా జరిగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలు చేసి అమ్మవారికి సమర్పించారు.ఐదో బోనం ప�
‘నా ప్రాణం పోయినా సరే.. రాబోయే ఐదేండ్లలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించి తీరుతా.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిరూపిస్తా.. ఆరు నూరైనా ఎన్ని ఆటంకాలు కల్పించినా, ఎవరు అవరోధాలు సృష్టించినా.. హరిత తెలంగాణను సాధి�
రాష్ట్రంలో వైద్యులుగా ప్రాక్టీస్ చేసుకోవాలనుకునే వారికి రిజిస్ట్రేషన్ గడువు పొడిగించినట్టు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ తెలిపింది. ఈ నెల 15 వరకు దరఖాస్తు గడువు ఉండగా, దానిని 20 వరకు పొడిగించారు.
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకినట్టు సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని రాష్ట్ర విపక్షాలు అధికారం గురించి పగటి కలలు కంటుండటం మనం చూస్తున్నాం. కప్పల తక్కెడ లాంటి కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు �