TS Weather | తెలంగాణవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భ�
Rajanna Temple | వేములవాడ రాజన్న ఆలయాలనికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొన్నారు.
Minister errabelli | జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం చారిత్రక వల్మిడి (వాల్మీకాపురం) గ్రామంలోని గుట్ట పైన శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా మొదలయ్యాయి. ఈ కార్యక్రమాలను పంచాయతీరాజ్ శాఖ
అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే (Rain alert) సూచనలున్నాయని హైదాబాద్ వాతావరణశాఖ (IMD Hyderabad) తెలిపింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చోడ మండలం జామిడి గ్రామ రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతితో గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. జామిడి గ్రామంలో 1131 మంది జనాభా ఉండగా, ఏడు వ�
ప్రగతి పనులతో తెలంగాణ దేశంలోనే చరిత్ర సృష్టించిందని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జవహర్నగర్ కార్పొరేషన్లో రూ. 1.35 కోట్లతో చేపట�
Vinod Kumar | జమిలి ఎన్నికలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్తో కమిటీ వేయడం ఆశ్చర్యకరంగా ఉందని, ఆకమిటీలో అంతా ఉత్తర భారత దేశ సభ్యులు మాత్రమే ఉన్నారనీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్�
Minister Errabelli | నూతనంగా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని, అందరం కలిసికట్టుగా బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.
Lightning | స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడేందుకు వెళ్లిన యువకుడిని మృత్యువు పిడుగురూపంలో పొట్టనబెట్టుకున్నది. ఆదివారం ఉదయం జరిగిన ఘటనతో రాజన్నసిరిసిల్ల కేంద్రంలో విషాదం అలుముకున్నది.
MLA Chander | రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో గులాబీ జెండా ఎగరాలని, హ్యాట్రిక్ సీఎంగా కేసిఆర్ రాష్ట్రంలో పాలన సాగించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం �
Diputy speakar of Padmarao Goud | బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని శాసన సభ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మరావుగౌడ్ అన్నారు.