మ్మడి జిల్లాలో రైతుబంధు పంపిణీ కొనసాగుతున్నది. రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం వరకు 2,86,258 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.223.24కోట్లను ప్రభుత్వం జమ చేసింది. అలాగే వికారాబాద్ జిల్లాలో 2,33,740 మంది అన్నదాతలకు రూ.213.82 క�
కాంట్రిబ్యూటరీ పెన్షన్ సీం ఎంప్లాయిస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) నిర్వహించ తలపెట్టిన ‘పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర’కు తెలంగాణ గ్రూప్ - 1 అధికారుల సంఘం సంపూర్ణ మద్దతు తెలిపింది.
మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) పేరుతో దేశవ్యాప్తంగా రూ. 200 కోట్ల మోసానికి పాల్పడిందో ముఠా. ఢిల్లీకి చెందిన పర్ఫెక్ట్ హెర్బల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.9,999 పెట్టుబడి పెడితే 36 నెలల పాటు రూ.880 త
RTC Buses | హైదరాబాద్ : ఈ నెల 8వ తేదీన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో) రాతపరీక్షను నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో పరీక్షలకు హాజరయ్�
YS Jagan | ఏపీ సీఎం జగన్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రేపు (జూలై 8న) ఇడుపులపాయకు వెళ్లనున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించ�
Train accidents | దేశంలో వరసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రధాని మోదీ అసమర్థ పాలనకు నిదర్శనమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నందికొండ హిల్ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర�
DDMS | యూట్యూబ్లో వీడియోల తయారీపై ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ లిటరసీ హౌజ్లో ఈ నెల 14వ తేదీ నుంచి వర్క్షాప్ను నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తె�
Brutal murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలతో అన్నను తమ్ముడు దారుణంగా హత్య చేశాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
TS TET | హైదరాబాద్ : నిరుద్యోగులకు శుభవార్త. బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ పో�
Lashkar bonalu | ఈ నెల 9 వ తేదీన జరిగే లష్కర్ బోనాలకు పక్కగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలల్లో తిరుగుతూ
Minister Jagdish Reddy | విద్యుత్ సంస్థలకు వినియోగదారులే యజమానులు అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సంస్థలో నూతనంగా ఉద్యోగంలో చేరేవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవలన్నారు. వినియోగదారుల పట్ల పాజిటి�
Telangana | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఎస్సెస్సీ బోర్డు అధికారులు విడుదల చేశారు.
Telangana | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు.
BRS | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. �