Telangana | దుబాయిలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. తన పర్యటనలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు కేటీఆర్. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్�
Minister Gangula | కోట్లాదిమంది బంగారు భవిష్యత్తుకి..బాటలు వేసిన ఘనత ఉపాధ్యాయ వృత్తిది. ఉపాధ్యాయ వృత్తి వెలకట్టలేనిదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టీచర్స్ డే సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్�
Minister Jagdish Reddy | భారతీయ తాత్విక దృక్పథాన్ని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన గురు పూజ
Telangana | బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరంపై అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పరి
MLA Chirumurthy | బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి, పథకాలకు ఆకర్షితులై చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లిం�
Minister Jagadish Reddy | కుమారుడిని కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న పెన్ పహాడ్ మండలం పొట్లపహడ్ ఎంపీటీసీ సీతారాములు ఆయన కుటుంబ సభ్యులను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఓదార్చారు. మంగళవారం విషయం తెలుసుకున్న వెంటనే హుటా�
Heavy rains | భారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజల
సమైక్య పాలనలో సాగునీరు లేక.. ఉపాధి దొరక్క.. మనుగడ సాగించే మార్గం కానరాక ఉమ్మడి పాలమూరు మొత్తం వలసబాట పట్టింది. తెలంగాణ బిడ్డలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో అనేక ఆకాశహర్మ్యాలకు తమ చెమటను ధారపోశారు. భారీ సాగునీ�
76 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ప్రజలకు ఇప్పటికీ కరెంటు కష్టాలు తప్పట్లేదు. వేసవిలోనే కాదు వానకాలంలోనూ పవర్ కట్లతో మెజార్టీ రాష్ర్టాల్లోని ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్పాలిత
మహానగరంలో ఒకప్పటి బస్తీలన్నీ పేదల ఆత్మగౌరవ ఇంటి కాలనీలుగా మారాయి. సీఎం కేసీఆర్ సంకల్పంతో పేదల సొంతింటి కలలు సాకారమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఒక్కో ఇల్ల�
పారిశ్రామికాభివృద్ధితో తెలంగాణ ఆర్థిక పరిపుష్ఠిని సంతరించుకోవాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2015లో ప్రభుత్వం రూపొందించిన కొత్త పా
Minister Sabitha Indra Reddy | విద్యార్థులు తమ భవిష్యత్ ఆశయాలను సాధించే విధంగా ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయకంగా ఉండాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెల
Minister Errabelli | జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గుట్టపై నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనములచే శ్రీ సీతారామాంజనేయ విగ్రహాల ప్�
Teachers Day | ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. భవిష్యత్తును ఇచ్చేది గురువేనని పేర్కొన్నారు. పి�