సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు (Ujjaini Mahankali Bonalu) ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు జరిగాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. అమ్మవారు భవిష్యవాణిలో బోనాల కార్యక్రమం బాగా జరిగి�
Telangana | జిల్లాల్లో ఉపాధి అవకాశాలను భారీగా సృష్టించడంతోపాటు రాష్ట్రంలో ఎగుమతులకు యోగ్యమైన నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయాలని రాష్ట్ర సర్కారు కృతనిశ్చయంతో ఉన్నది.
కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన ఫెర్ఫార్మెన్స్ గ్రేడెడ్ ఇండెక్స్ (పీజీఐ)లో మేడ్చల్ మల్కాజిగిరి, హనుమకొండ, సిద్దిపేట ‘ఉత్తమ్' గ్రేడ్ను కైవసం చేసుకున్నాయి. పాఠశాల విద్యారంగం పనితీరుకు సంబంధించ�
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో గనుల దోపిడీ జరిగింది. ఇక్కడి విలువైన ఖనిజ సంపదను ఆంధ్రా వ్యాపారులు తరలించకుపోయారు. నాటి ప్రభుత్వాలూ గనులను ఆంధ్రాప్రాంతం వారికే కేటాయించేవి. స్వరాష్ట్రం సిద్ధించిన
ఛత్తీస్గఢ్ హైకోర్టు జడ్జి పీ శాం కోషీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆదివారం జరిగిన సమావేశంలో సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఈ మేరకు సిఫార్సు చేసింది.
మండలంలోని బూరుగుపల్లి ఊర చెరువు మత్తడి దుంకుతున్నది. ఐదు రోజుల క్రితం రామడుగు మండలం లక్ష్మీపూర్ పంపుహౌస్ నుంచి వరద కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. బూరుగుపల్లి వద్ద వరద కాలువకు ఏర్పాటు చేసిన తూ
Minister KTR | ట్విట్టర్ వేదికపైగా ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శలు గుప్పించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ భారీగా డబ్బును ఖర్చు చేసిందని, రూ.100కోట్లు ఖర్చ�
Palla Rajeshwar Reddy | గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ సర్కారు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై బీజేపీ నేతలవి తప్పుడు వ్యాఖ
Bonalu | తెలంగాణ కల్చరల్ సొసైటీ ఫర్ సింగపూర్ ( టీసీఎస్ఎస్ ) ఆధ్వర్యాన ఆదివారం సింగపూర్ ( Singapoor )లో బోనాల ( Bonalu ) పండుగను ఘనంగా నిర్వహించారు.
TS Weather | రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలున్నాయని పేర్కొంది.
అభివృద్ధిలో అమెరికాతో (America) హైదరాబాద్ (Hyderabad) పోటీపడుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉండగా విదేశాల్లో ఉన్న కొడుకు, కూతురు సొంతూరికి రమ్మంటే వచ్చేవాళ్లు కాదని చ�
తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాలు పండుగ (Bonala Festival) ఘనంగా జరుగుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. బోనాలు మన సంస్కృతికి ప్రతీకగా నిలలుస్తాయని తెలిపారు.
‘మా తాతల కాన్నుంచి ఇక్కడ్నే ఉంటున్నం. అందుబాటులో ఉన్న భూమిని సాగు చేసుకుంటూ వస్తున్నం. అయినా ఎప్పటికప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లు మమ్మల్ని భూముల నుంచి గెదిమేవాళ్లు. వేసిన పంట పాడు చేసేవాళ్లు. అధికారుల కాళ్ల
‘ప్రజలు ఈరోజు గురించే ఆలోచిస్తారు.. రాజకీయ నాయకులు రేపు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తారు.. దార్శనికులు రేపటి తరం గురించి ఆలోచిస్తారు’. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మూడో కోవకు చెందుతారు. ఆయన దశాబ్దాల �