Minister Srinivas Goud | లంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో మాదిరిగా బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులకు వేధింపులు లేవని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఖైరతాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య హాల్లో తెలం�
Minister Talasani | గృహాలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హోం మంత్రి మహమూద్ అలీతో కలిస�
Minister Errabelli | జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సంగెం మండలంలోని గుంటూరుపల్లె, కాపులకనపర్తి గ్రామాల్లో పర్యటించా�
MLA Bhagath | పేద ప్రజల జీవితంలో వెలుగులు నింపాలనే లక్ష్యంతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నరు. పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస�
MLA Ravindra Kumar | పార్కులను, ఓపెన్ జిమ్స్లను సద్వినియోగం చేసుకోవాలి అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని 15వార్డులో రూ.10లక్షలతో ఏర్పాటు చేస్తున్న పార్కు పనులకు, రూ.8లక్
Musi River | రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. దీంతో ప్�
SRSP | రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వరద భా�
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు మరో రికార్డు సృష్టించాయి. ఆగస్టు నెలలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో 76.3 శాతం ప్రభుత్వ దవాఖానల్లోనే నమోదయ్యాయి. ఇది గొప్ప విషయమని, చరిత్రలో ఇది సరికొత్త రికార్డ�
జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఏకతాటిపై నడుస్తూ గెలుపు దిశగా పయనిస్తున్నది. ఆ పార్టీలో నిన్న.. మొన్నటి దాకా కొంతమేర ఉన్న అసంతృప్తి పూర్తిగా తొలగి పోవడం, నాయకులు, కార్యకర్తలు అధిష్టానం ప్రకటించిన అభ్య�
దుబాయికి చెందిన మల్టీనేషనల్ లాజిస్టిక్ సేవల సంస్థ డీపీ వరల్డ్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. తెలంగాణలో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి రూ.215 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్ర�
అగ్ని ప్రమా దాల నుంచి రక్షించే పరికరాల తయారీ సంస్థనాఫ్కో..తెలంగాణలో రూ.700 కోట్ల పెట్టుబడితో ప్రత్యేక ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఈ దుబాయికి చెందిన �
తెలంగాణలో మూడోసారి కూడా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతున్నదన్న సంకేతంతోనే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికల పేరిట కొత్త నాటకాన్ని తెరపైకి తెస్తున్నదని దేవాదాయ శాఖ మంత్ర�
Chenetha Mitra | చేనేత మిత్ర’ ద్వారా ప్రతి మగ్గం కార్మికుడి బ్యాంకు ఖాతాలో నెలకు రూ.3 వేలు పడుతుండటంతో చేనేత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 32 వేల చేనేత �
రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాల అడ్రస్ గల్లంతు కానున్నదని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. మండలంలోని పండితాపురం, కొత్తలింగాల, రుక్కితండా, బర్లగూడెం, పొన్నేకల్, గరిడేప