Satish Reddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు గతంలో కంటే దుర్భర జీవితాన్ని గడపాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి మాటలతో స్పష్టమైందని రెడ్కో చైర్మన్ సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. రైతులపై కాంగ్రెస్కు ఏప�
BC Financial Aid | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బీసీ కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కులవృత్తులు, చేతివృత్తి పనుల చేసుకునే బీసీ కుటుం�
Bonalu festival | అందరి సహకారంతోనే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల (Bonalu )ఉత్సవాలు ప్రశాంతంగా, ఘనంగా జరిగాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )తెలిపారు. మంగళవారం సాయంత్రం మహంకాళి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చ�
Appala Ganesh | నిర్మల్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. నిర్మల్ మాజీ
TS Weather | తెలంగాణలో రాగల ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాల్లకు ఎల్లో అలెర్ట్ను జారీచేసింది. మరో వైపు ఇవాళ్టి ఉదయం వరకు పలు జిల్లాల్ల�
Minister Talasani | రైతుల ఉసురు పోసుకుంటే పుట్టగతులు లేకుండా పోతారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్పై మండిపడ్డారు. రైతులను కష్టపెట్టే ఏ ప్రభుత్వం కూడా బాగుపడిన సందర్భాలు లేవని పేర్కొన్నారు. వ్యవసాయాని�
LOC | బోన్ క్యాన్సర్తో బాధపడుతూ వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న ఓ బాధితురాలికి నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అండగా నిలిచారు. నాగర్ కర్నూల్ మండలంలోని చందుబట్ల గ్రామానికి చెందిన రా
Telangana | పచ్చబడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్న కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ రైతులు భగ్గుమంటున్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ అవసరం లేదు అని, తెలంగాణపై మరో సారి విషం చిమ్మిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అ�
Anil Kurmachalam | తెలంగాణ రైతులకి 24 గంటల ఉచిత కరెంటు దండగని రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఎఫ్దీసీ చైర్మన్, ఎన్నారై బీఆర్ఎస్ వస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం �
Minister Puvvada | కేంద్ర ప్రభుత్వ కొత్త చట్టం దేశానికి మంచిది కాదు. బీజేపీ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బందులు పెట్టేలా చేస్తుంది. సెక్యులర్ భావాన్ని బీఆర్ ఎస్ పార్టీ ఎప్పుడు వదల్లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కు
Crime news | జిల్లాలోని రామగిరి మండలం మారుతినగర్ సమీపంలో జరిగిన న్యాయవాద దంపతుల హత్య కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతుల ఆర్థిక పురోభివృద్ధి నచ్చని
Minister Indrakaran Reddy | వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతుల ఆర్థిక �
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో సరిపడా సాగునీరు, ఉచిత విద్యుత్, పంటపెట్టుబడి వంటి పథకాల అమలుతో తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. గతంలో వ్యవసాయం