సద్దితిన్న రేవు ను మరవద్దన్న చందాన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన గుమ్మడవెళ్లి రాజకుమారి తాను కుట్టుమెషిన్పై ఆర్జించిన డబ్బును మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నామినేషన్ ఖర్చులకు అందజ
పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పూటకో సీఎం అభ్యర్థి రాజ్యమేలుతాడని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపారు. మండలంలోని ఊటకుంటతండా, బొమ్మన్పాడ్, అప్పి�
Election Code | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ
క్రమంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి
చేయకుండా అడ్డుకట్ట విస్తృత తనిఖీలు చ�
KTR | కాంగ్రెస్ అసమర్థత వల్లే కర్ణాటకలో కరెంట్ కష్టాలు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తగినంత విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైనందు�
సమాజ శ్రేయస్సే ఊపిరిగా ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులకు డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar) ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు.
దేశంలో స్టార్టప్ క్యాపిటల్గా హైదరాబాద్ అవతరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం స్టార్టప్లను ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందు కోసం టీ-హబ్ను ఏర్పాటు చేసింది.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువత ఓట్లే కీలకం కానున్నాయి. అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించేలా వారి ఓట్లు ఉన్నాయి. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మంది 9,45,094 ఓటర్లు ఉండగా అందులో 18 నుంచి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అమనగల్ కాంగ్రెస్ నేత, ఎంపీపీ పంతు నాయక్ హత్య కేసులో నిందితుడు, మావోయిస్టు నేత దారగోని శ్రీను విక్రమ్కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆధ్యర్యంలో జనరంజక పాలన కొనసాగుతున్నదని, మూడోసారి బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ స్పష్టం చేశారు. వచ్చే నెల ఒకటిన ఇల్లందులో జరిగే సీఎం �
Hyderabad | సద్దుల బతుకమ్మ సందర్భంగా లుంబిని పార్కు, అప్పర్ ట్యాంక్బండ్పై ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశాలుండడంతో, ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున�
Minister Mahender Reddy | కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు పెద్ద బోగస్ అని సమాచార, భూగర్భ గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి(Minister Mahender Reddy )పేర్కొన్నారు. సీఎం పదవి కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారని, అలాంటి కుమ్�
MLC Kavitha | తెలంగాణతో కాంగ్రెస్కు ఉన్నది ఎన్నికల బంధమే..బీఆర్ఎస్(BRS)ది పేగు బంధం అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. శుక్రవారం నిజామాబాద్ పార్టీ కార్యాలయలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భం�
Ghulam Ahmed | దేశంలో జరిగిన అన్ని అనార్థాలకు కారణం కాంగ్రెస్ పార్టీనే కారణమని కరీంనగర్ ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్(Ghulam Ahmed) అన్నారు. శుక్రవారం కరీంనగర్లోని దారుస్సంలో నిర్వహించిన విలేకరుల సమావే�