ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణ పల్లెలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రగతిబాటలో పయనిస్తున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో మెదక్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు.
జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తపించిన కాళోజీ నారాయణరావుకు రాష్ట్ర ఏర్పాటు తర్వాతే ఖ్యాతి లభించిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నది. ఇందులో భాగంగానే మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నది. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ మాటను నిలబెట్టుకొని కామారెడ్డికి మెడికల్ క�
దేశంలోనే అత్యంత ఖరీదైన వైద్య విద్య పదేండ్ల కిందటి వరకు కొందరికే అందుబాటులో ఉండేది. కానీ సీఎం కేసీఆర్ కృషి కారణంగా ఇప్పుడది పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులకూ అందుతున్నది.
మేం ఉన్నాం తెలంగాణ ఉద్యమంలా.. తెలంగాణ కోసం మేం పోరాటం చేసినం అని బీజేపోడు.. కాంగ్రెసోడు మాట్లాడుతున్నడు. కానీ వారెవ్వరూ తెలంగాణ కోసం చేసిందేమీ లేదు’ అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు.
TS JL Hall Tickets | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేఎల్ నియామక పరీక్ష హాల్ టికెట్లను గురువారం విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్ హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు డౌన్లోడ్ చేస�
MLC Kadiam Srihari | తెలంగాణలో ఔర్ ఏక్ దక్కా, మూడోసారి కేసీఆర్ సీయం కావడం పక్కా అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. గురువారం జనగామ జిల్లా స్టేషన్ ఆయన విలేకరుల సమావేశం
MBBS admissions | ఎంబీబీఎస్ రెండో విడత ప్రవేశాల రిపోర్టింగ్ గడువును శుక్రవారం సాయంత్ర వరకు పొడిగిస్తూ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం ప్రకటన విడుదల చేసింది. రెండో విడుత ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు పూర్తయిన తర్వ�
Government Whip Balka Suman | ‘తెలంగాణ ఉద్యమంలో మేం ఉన్నాం.. తెలంగాణ కోసం మేం పోరాటం చేసినం అని బీజేపోళ్లు..కాంగ్రెసోళ్లు మాట్లాడుతున్నరు. కానీ, వారెవ్వరూ తెలంగాణ కోసం చేసిందేమీ లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు.
Minister Errabelli | బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా తొర్రూరు మండలం సోమవారపు కుంట తండాకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు �
Hyderabad | ఐటీ అంటేనే బెంగళూరు.. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ఐటీ అంటే హైదరాబాద్. ప్రపంచంలో పేరొందిన ఐటీ కంపెనీలు హైదరాబాద్కు తరలివస్తున్నాయి. తమ కార్యకలాపాలను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్త�
NRI | ఆస్ట్రేలియాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో డిప్యూటీ మేయర్గా గెలిచిన తెలంగాణ బిడ్డ సంధ్యా రెడ్డి (శాండీ రెడ్డి)ని ఎన్నారై కోఆర్డీనేటర్ మహేష్ బిగాల అభినందించారు. ఇది తెలంగాణ బిడ్డకు దక్కిన గౌరవం అ�