రాష్ట్రంలో రాగల ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, కొత్తగూ�
Minister KTR | కాంగ్రెస్ పార్టీ రైతులను చంపితినే రాబందు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖమంత్రి కే తారకరామారావు విమర్శించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అవసరం లేదని పీసీసీ అధ్య�
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్�
మన రాష్ట్రంలో నిర్వహించే బోనాలు, జాతరలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని 15 వార్డులో ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బోనాల పండుగల
తెలంగాణ వాటా కింద రావాల్సిన ఐజీఎస్టీ బ కాయిల అంశాన్ని పరిష్కరించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు కోరారు. మంగళవారం న్యూఢిల్లీలోని విజ్జాన్ భవన్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారా
తెలంగాణ పునర్నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇంజినీర్ల సహకారంతో తొమ్మిదేండ్లలోనే దేశంలో కనీవినీ ఎన్నో ప్రాజెక్టులను నిర్మించినట్టు పేర్కొన
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బోనాల పండుగలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన సతీమణి పుష్పమ్మతో కలిసి బోనమెత్తారు.
ఆదాయపు పన్ను శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని అడిషనల్, జాయింట్, డిప్యూటీ, అసిస్టెంట్ స్థాయి కమిషనర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్ ఇన్కం ట్యాక్స్ కమిషనర్ (అడ్మిన్, �
CM KCR | వీఆర్ఏల సర్దుబాటుపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. వీఆర్ఏల విద్యార్హతలు, సామర్థ్యాన్ని బట్టి ఇరిగేషన్తో సహా ఇతరశాఖల్లో సర్దుబాటు చేసి సేవలను విస్తృతంగా
CM KCR | సర్వ మత సమానత్వాన్ని కొనసాగిస్తూ, రాజ్యాంగం అందించిన లౌకికవాద స్ఫూర్తి ప్రతిఫలించే విధంగా, తెలంగాణ రాష్ట్రంలో గంగా జమునా తహెజీబ్ ను మరోమారు ప్రపంచానికి చాటే దిశగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరర�
Crime news | జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..మహబూబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న దర్పల్లికి చెందిన శివ(9) నాలుగో తరగతి గణేష్(9) నాలుగ�
B Arch | బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జేఎన్ఎఫ్ఏయూ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలోని 10 కాలేజీల్లో 830 బీ ఆర్కిటెక్చర్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బుధవారం నుంచి ఈ నెల 22 వ�
Minister Errabelli | తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతులకు ఉచితంగా 24 గంటల ఇస్తుంటే 3 గంటలు ఉచిత విద్యుత్ చాలు అంటూ అమెరికాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫ
Satish Reddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు గతంలో కంటే దుర్భర జీవితాన్ని గడపాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి మాటలతో స్పష్టమైందని రెడ్కో చైర్మన్ సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. రైతులపై కాంగ్రెస్కు ఏప�