BRS Party | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులు 20 మంది శుక్రవారం గులాబీ పార్టీ గూటికి చేరారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఎన్మన్బెట్లకు చెందిన పలువురు బీఆర్ఎస్�
KTR | రాష్ట్రంలో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కాగా, తాజాగా మరో 9 జిల్లాల్లో 9 �
Heavy Rains | హైదరాబాద్ : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని
MP Santosh Kumar | వికారాబాద్ అడవుల్లో 150 ఏండ్ల నాటి మామిడి చెట్టును బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎంపీ సంతోష్ కుమార్ శుక్రవారం సందర్శించారు. వికారాబాద్ అడవుల్లో నడిబొడ్డున ఉన్న మామిడి చెట్టును చూసినందుకు చాలా �
కృష్ణమ్మను తోడేందుకు ‘పాలమూరు’ శరవే‘గంగా’ సిద్ధమవుతున్నది. నీటి పంపింగ్ షురూ అయితే యాసంగి నాటికి ఎత్తిపోతల ఫలాలు రైతుల పొలాల్లో సాక్షాత్కారం కానున్నాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కాళేశ్వరం తరహ
తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్ష.. ప్రజా రవాణాను కూడా వదలట్లేదు. రాష్ట్రంలో కొత్తగా మరో మూడు ఎయిర్పోర్టుల ఏర్పాటుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అనుకూల నివేదికలు స
ఒక ప్రాజెక్టు మనుగడ, సద్వినియోగం చేసుకోవడంలో నీటి నిల్వ సామర్థ్యం అత్యంత కీలకభూమిక పోషిస్తుంది. నదుల్లో నీటి ప్రవాహం సంవత్సరమంతా ఉండదు. 90 శాతానికిపైగా వరద నైరుతి రుతుపవనాలవల్లే ఉంటుంది.
‘తెలంగాణకు, ఆంధ్రకు.. సౌత్ కొరియాకు, నార్త్ కొరియాకు ఉన్నంత తేడా ఉంది.. ఇవీ రెండుకళ్ల సిద్ధాంతకర్త, తెలంగాణ పద నిషేధ నేత శ్రీమాన్ చంద్రబాబు గారు మరోసారి చేసిన వ్యాఖ్యలు. ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గ�
ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వానకాలంలో మోస్తరు వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లడం, రోడ్లు బురదమయంగా మారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుత�
ఆస్ట్రేలియాలోని స్ట్రాత్ఫీల్డ్ స్థానిక ఎన్నికల్లో గత ఏడాది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, కౌన్సిలర్గా గెలిచిన తెలంగాణ ఆడబిడ్డ సంధ్యారెడ్డి (శాండీరెడ్డి) ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా ఎన్నికైనట్టు స�
కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు కొట్టారన్న ప్రచారంలో నిజం లేదని, అది పూర్తిగా తప్పుడు ప్రచారమని వరంగల్ పోలీస్ కమిషన్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. పోలీసులు కొట్టారంటూ సోషల్ మీడియాలో పనిగట్�
ప్రపంచ విత్తన భాండాగారంగా పేరుగాంచిన తెలంగాణ విత్తనరంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో మొత్తం విత్తనరంగానికి సంబంధించిన వివరాలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసు�
ఉమ్మడి రాష్ట్రంలో మరుగునపడిన తెలంగాణ వైతాళికులు, పోరాట యోధులకు స్వరాష్ట్రంలో సముచిత గౌరవం లభిస్తున్నది. ఇప్పటికే అనేకమంది కవులు, పోరాట యోధుల జయంతి, వర్ధంతులను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తు
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణ పల్లెలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రగతిబాటలో పయనిస్తున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో మెదక్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు.