తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో 11 రకాల చెకప్లు, పరీక్షలు మహిళలకు ఉచితంగా అందిస్తారు. 18 ఏండ్లు నిండిన మహిళలు ఈ పథకాన
ఆకుపచ్చ తెలంగాణగా మార్చి కరువుకాటకాలను దూరం చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర సర్కార్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ఏటేటా దిగ్విజయంగా సాగుతున్నది. ఇదివరకు నాటిన మొక్కలు వృక్షాలై సత్ఫలితాలిస్తున్నాయి. ఈ ఏడా�
గత పాలనలో తెలంగాణ ప్రాంతం రాజకీయ, ఆర్థిక, సామాజికంగా వెనుకబడింది. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి, సంక్షేమం ప్రత్యేక రాష్ట్రం ద్వారానే సాధ్యమని భావించారు. స్వరాష్ట్రం కోసం ఉద్యమించారు. నీళ్లు, నిధులు, నియామకాలు �
ఇటు తెలంగాణలో, అటు దేశంలో కాంగ్రెస్కు నూకలు చెల్లాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ చేయని స్కాం అంటూ లేదు. అందుకే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. అయినా ఆ పార్టీ తీరు మారలేదు. తెలంగాణలో బీఆర్
Mancherial | మంచిర్యాల : మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం ఓ రోగి మరో రోగిపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన బాధిత రోగిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజ�
Dhoni | న్నై సూపర్కింగ్స్..పేరులోనే ఏదో తెలియని మహత్తు ఉంది. అవును 2008లో ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి గత సీజన్ వరకు అప్రతిహత విజయాలతో ఐదు సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా నిలిచిన చెన్నై..బిజినెస్లోనూ తమకు తామే స�
Lakshmi Barrage | మహదేవపూర్ : లక్ష్మీ బరాజ్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువన ఉన్న మహారాష్ట్రలోని ప్రాణహిత నది ద్వారా బుధవారం బరాజ్కు 1,23,800 క్యూసెక్కుల ఇన్ఫ్ల�
Leopard | మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండల కేంద్రంలోని శ్రీరామకొండపై చిరుత తన పిల్లలతో ప్రత్యక్షమైంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామకొండ క్షేత్రంలోని ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో చిరుతతోపాటు పిల్ల చిరుతలు సంచర
Civils Prelims | హైదరాబాద్ : తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్కు కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 16వ తేదీన ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ను నిర్వహించనున్నారు.
Floods | హిమాచల్ ప్రదేశ్తో పాటు పంజాబ్లో కనివినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వర్షాలకు ఓవైపు కొండచరియలు విరిగిపడుతుంటే..మరోవైపు భీకరమైన వరద ఉధృ�
KCR | వేములవాడ : దేశంలో రైతు రాజ్యం రావాలని, సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజురా తాలూకా చెందిన బాబురావు, శోభా మసే దంపతులు ప్రగతి భవన్కు పాదయాత్ర చేస్తున్నార�
Minister Indrakaran Reddy | రైతులు, వ్యవసాయం అంటే గిట్టని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అవసరం లేదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) పేర్కొన్నారు.
TSPSC | హైదరాబాద్ : టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ప్రాథమిక కీపై రేపట్నుంచి ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స