రాష్ట్రవ్యాప్తంగా దసరా పండుగను సోమవారం ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. హనుమకొండలోని పద్మాక్షిగుట్ట వద్ద నిర్వహించిన రావణ దహన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.