తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపమైన బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఎంగిలిపూల నుంచే ఎక్కడా సౌకర్యాలు లేకుండానే వేడుకలు మొదలయ్యాయి. ఉత్సవాలకు రూ.
ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు ప్రత్యేక బస్సు సర్వీసుల పేరుతో టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులపై తీవ్ర భారం మోపుతున్నది. అదనపు చార్జీల పేరిట సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన
ఈ పండక్కి కారో, బైకో కొనాలనుకున్నారా? ఏటా ఈ సీజన్లో ఆటో సంస్థలిచ్చే ఆఫర్లకుతోడు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు కూడా కలిసొస్తుందని ఈ నెల 22 తర్వాత కొందాంలే అనుకొని ఆగిపోయారా? అయితే మీ ఆశలు అడియాసలే కావచ
TGSRTC | పండుగల నేపథ్యంలో బస్సు టికెట్ చార్జీలను పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది. టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది.
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రాబోయే దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు పేర్కొంది. చర్లపల్లి-తిరుపతి-చర్�
Tirumala Brahmotsavalu | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.
Dussehra | ఇంద్రకీలాద్రిపై ఈ ఏడాది దసరా శరన్నవరాత్రులను వైభవంగా నిర్వహిస్తామని విజయవాడ దుర్గ గుడి ఈవో శీనా నాయక్ వెల్లడించారు. ఈ మేరకు దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను సోమవారం నాడు విడుదల చేశారు. దీని ప్�
ప్రయాణికులపై ఆర్టీసీ పెనుభారం మోపుతున్నది. రద్దీని ఆసరాగా చేసుకొని స్పెషల్ బస్సుల పేరిట అధిక చార్జీలను వసూలు చేస్తున్నది. పండుగల నేపథ్యంలో ప్రత్యేక బస్సులంటూ అడ్డగోలుగా టికెట్ ధరలు పెంచుతుండటంపై ప్�
ప్రత్యేక బస్సుల పేరుతో టీజీఎస్ఆర్టీసీ నిలువు దోపిడీకి పాల్పడుతున్నది. దసరా పండుగ ముగిసిన తర్వాత కూడా స్పెషల్ బస్సులు అంటూ రేట్లు పెంచి ఇప్పటికీ అమలు చేస్తున్నారు. మాములు రోజుల్లో మిర్యాలగూడ నుంచి హై�
బతుకమ్మ, దసరా పండుగలకు ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ 31.50 కోట్ల ఆదాయం వచ్చింది. పండుగల సందర్భంగా అధికారులు ఈ నెల ఒకటి నుంచి 12వ తేదీ వరకు, 14 నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేకంగా బస్సులను నడిపించారు. 16 రోజుల్లో 11 డిపోల పరి�
ఉమ్మడి జిల్లాకు దసరా కిక్కెక్కింది. మద్యం ప్రవాహం కట్టలు తెంచుకున్నది. పండుగ సందర్భంగా విక్రయాలు జోరందుకొని ఏరులై పారింది. వైన్స్ షాపులతోపాటు ఊరూవాడా ‘బెల్టులై’ పారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మందుబ�
woman burns effigies of husband | తనను వదిలేసిన భర్త, అత్తింటి వారిపై ఒక మహిళ వినూత్నంగా నిరసన తెలిపింది. దసరా రోజున వారి దిష్టి బొమ్మలను వారి ఇంటి ముందు దహనం చేసింది. వారు సామాజిక రావణాసురలని ఆరోపించింది.