బతుకమ్మ, దసరా పండుగలకు ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ 31.50 కోట్ల ఆదాయం వచ్చింది. పండుగల సందర్భంగా అధికారులు ఈ నెల ఒకటి నుంచి 12వ తేదీ వరకు, 14 నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేకంగా బస్సులను నడిపించారు. 16 రోజుల్లో 11 డిపోల పరి�
ఉమ్మడి జిల్లాకు దసరా కిక్కెక్కింది. మద్యం ప్రవాహం కట్టలు తెంచుకున్నది. పండుగ సందర్భంగా విక్రయాలు జోరందుకొని ఏరులై పారింది. వైన్స్ షాపులతోపాటు ఊరూవాడా ‘బెల్టులై’ పారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మందుబ�
woman burns effigies of husband | తనను వదిలేసిన భర్త, అత్తింటి వారిపై ఒక మహిళ వినూత్నంగా నిరసన తెలిపింది. దసరా రోజున వారి దిష్టి బొమ్మలను వారి ఇంటి ముందు దహనం చేసింది. వారు సామాజిక రావణాసురలని ఆరోపించింది.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో శనివారం విజయదశమి(దసరా) వేడుకలు కనుల పండువగా కొనసాగాయి. రావణసుర దహన ఘట్టాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పోలీసులు ఆయుధపూజ నిర్వహించారు. ర్యాలీలు నిర్వ�
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో ప్రజలు భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్ర
తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీక విజయ దశమి వేడుక. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల అనంతరం శనివారం ప్రజలు దసరా పండుగగా సంబురంగా జరుపుకొన్నారు. వివిధ ప్రాంతాల్లో ఉండే వారంతా పండుగకు తమ సొంతూళ్లకు రావడంతో ఉమ
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. తన సొంత గ్రామమైన అన్నాసాగర్లో ఆల వెంకటేశ్వర్రెడ్డి దసరా ఉత్సవాల్లో పాల్గొని శమీ వృక్షానికి ప్�
మనసులో ఉన్న అవలక్షణాలను జయించినప్పుడే నిజమైన దస రా పండుగ అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో దసరా వేడుకలను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. �
దసరా సెలవులు ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చే అన్ని ప్రధాన రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీ కారణంగా టోల్
భారతదేశం అంటేనే.. భిన్నత్వంలో ఏకత్వం! అనేక సంస్కృతీ సంప్రదాయాల సమ్మేళనం! ఇక్కడి ఒక్కో రాష్ట్రం.. దేనికదే ప్రత్యేకం! అలాగే.. ‘దసరా’ కూడా! ‘పేరు’ ఒక్కటే అయినా.. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా జరుగుతుందీ వేడుక!
విజయదశమిని సమస్త విజయాలకు సంకేతంగా భావిస్తారు. ఆశ్వయుజ మాసంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నవదుర్గలుగా పూజించి, దశమి నాడు అపరాజితాదేవిని రాజరాజేశ్వరిగా ఆరాధిస్తారు. విజయాన్ని ప్రసాదించాలని కోరుకుం
దసరా పండుగను చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. మండలంలోని ఉప్పరమల్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద శుక్రవారం బోనాల పండుగను నిర్వ�
లోకాలను పాలించే జగన్మాత చేసిన రాక్షస సంహారానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకొనే పండుగ దసరా. నేడు ఈ విజయదశమిని జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు.