విజయ దశమి అందరికీ పండుగే! ఆ దర్జీ ఇంట ప్రతీ దసరా ప్రత్యేకమే. యుగాల కిందట అసురశక్తిపై అమ్మ సాధించిన విజయానికి ప్రతీకగా మనమంతా దసరా జరుపుకొంటాం! కానీ, ఆదిశక్తి అంశగా భావించే ఆడపిల్లలు సాధిస్తున్న వరుస విజయా
RBI MPC | ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తున్నది. ఓ వైపు దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరో వైపు రిజర్వ్ బ్యాంక్ సైతం వరుసగా పదోసారి రెపోరేటును యథావిధిగా కొనసాగిస్త�
ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను దసరా పండుగలోపే అమలు చేయాలని తెలంగాణ ఆటో, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్స్ జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పేదలకు దసరా కానుకగా త్వరలోనే డబుల్ బెడ్రూం ఇండ్లను అందించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇండ్లలో సౌకర్యాలు కల్పించి, అర్హులైన వారికి త్వరలోనే అందిం�
ఏండ్ల తరబడి నివాసముంటున్న ఇల్లునొదిలి వెళ్లిపోతే రూ.25వేల పారితోషికం ఇస్తాం.. అనే ప్రకటన ఎప్పుడైనా విన్నా రా? చూశారా? మూసీ నిర్వాసితులకు రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న దసరా ఆఫర్ ఇది. ఈ మేరకు హైదరాబాద్ �
మనిషి సంఘజీవి. ‘సంఘేశక్తి కలియుగం’ అన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీచక్రార్చన విశేషంగా చేసుకుంటారు. వేదోక్తంగా పూజాధికాలు చేయలేని వారు పూలతో బతుకమ్మను కొలువుదీర్చి శ్రీచక్రంగా భావన చేస్తారు. శత
దసరా నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధల తో దుర్గామాతను పూజించి దశమి రోజు ద సరా పండుగను జరుపుకొంటారు. వికారాబా ద్ జిల్లాలోని కొడంగల్, తాండూరు, పరిగి, వ�
Wheat Price | యావత్ దేశవ్యాప్తంగా పండుగల సందడి మొదలైంది. ఈ నెల 12న విజయదశమి, నెలాఖరులో దీపావళి వేడుకలు జరుగనున్నాయి. ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్ సైతం ప్రారంభం కానున్నది. ఈ పండుగలకు ముందు గోధుమల ధరలు పెరుగుతున్నాయి. �
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి విద్యా సంస్ధలకు దసరా సెలవులను ప్రకటించింది. ఈ నెల 14వరకు సెలవులు రావడంతో విద్యార్థుల సంతోషానికి అవధుల్లేవు. హాస్టళ్లలో ఉండే పిల్లలు మంగళవార�
దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. సోమవారం సంబంధిత అధికారులతో ఆయన వ ర్చువల్గా సమావేశమై మాట్లాడ
రంగారెడ్డి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో కొలువుదీరిన మైసమ్మ దేవత, శివాలయ, రామాలయాల్లో దసరా దేవీశరన్నవరాత్రుల మహోత్సవాలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
దసరా, దీపావళి నేపథ్యంలో తెలంగాణలోని సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ రైల్వేతోపాటు ఏపీలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలో 650 రైళ్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు ఆదివారం ఒక ప్ర�