రంగారెడ్డి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో కొలువుదీరిన మైసమ్మ దేవత, శివాలయ, రామాలయాల్లో దసరా దేవీశరన్నవరాత్రుల మహోత్సవాలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
దసరా, దీపావళి నేపథ్యంలో తెలంగాణలోని సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ రైల్వేతోపాటు ఏపీలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలో 650 రైళ్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు ఆదివారం ఒక ప్ర�
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్-తిరుపతి మధ్య 42 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 16 వరకు ఈ రైళ్లు రాకపోకలు కొనసాగిస
దసరా, దీపావళి, ఛత్ పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో 48ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు అధికారులు బుధవారం తెలిపారు. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 13వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర
Bank Holidays | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ మాసానికి సంబంధించిన సెలవుల జాబితాను విడుదల చేసింది. దాదాపు 12 రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉంటే ముందస్తుగా చేసుకోవడం మంచిది.
Wheat Prices | పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఓ వైపు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అదే సమయంలో వంటనూనెల ధరలు సైతం పెరుగుతున్నాయి. తాజాగా గోధుమ పిండి ధరలు సైతం పెరుగుతుండడంతో
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం వివిధ మార్గాల మధ్య నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ఆయా ప్రత్యేక
‘కొన్నిసార్లు వింటుంటాం. మరక మంచిదే! అని. నాకు అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ‘ఏడీహెచ్డీ’ ఉంది. చిన్నప్పటినుంచి. అది నాకో అత్యుత్తమమైనక్వాలిటీగా నేను స్వీకరించా. అదే నన్ను నలుగురిలో ప్రత్యేకంగా న�
సౌతిండియన్ స్టార్ సూర్య నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘కంగువ’. దిశా పటాని కథానాయిక. శివ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్రాజా, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తమిళ అగ్రనటుడు సూర్య నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘కంగువ’. దిశాపటానీ ఇందులో కథానాయిక. శివ ఈ చిత్రానికి దర్శకుడు. కేఈ జ్ఞానవేల్రాజా, వంశీ, ప్రమోద్ కలిసి అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ �