CM KCR | దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బుధవారం దసరా శుభాకాంక్షలు తెలిపారు. ధర్మస్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయ
Dussehra | దసరా పండుగకు పాలపిట్ట ( Indian roller alias palapitta )తో విడదీయరాని అనుబంధం ఉంది. విజయ దశమి రోజు శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను దర్శించుకోవడం ఎన్నో ఏండ్లుగా ఆనవాయితీగా వస్తుంది.
Dussehra 2022 | దసరా రోజు జమ్మి ఆకులను బంగారంలా పంచుకుంటారని మనందరికీ తెలుసు. అయితే జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు? శమీ పూజ తర్వాత జమ్మి ఆకులను ఎందుకు పంచుకుంటారనే కారణం మాత్రం తెలియదు. కానీ దీని వె�
Dussehra 2022 | వేర్వేరు రూపాల్లో కొలువైన అమ్మవారి పేర్లతోనే కొన్ని నగరాలు వెలిశాయి. మన దేశ ఆర్థిక రాజధాని ముంబై కూడా అమ్మవారి పేరు మీదనే వెలిసింది. ముంబై ఒక్కటే కాదు.. ఇలా చాలా నగరాలు అమ్మవారి పేర్లత�
Dussehra | చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకొనే పండుగ దసరా. విజయదశమి కేవలం విందు వినోదాలతోనో, పూజాపునస్కారాలతో మాత్రం ముగిసే పండుగ మాత్రమే కాదు. విజయదశమి అనే పేరు తలచుకోగానే ఒక ధైర్యం మనల్ని ఆవహిస�
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ స్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయదశమిగా దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకొంటారని పేర్కొన్నారు.
Vijaya Dashami 2022 | శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజు మహార్నవమి సందర్బంగా భ్రామరీ అమ్మవారిని సిద్దిదాయిని రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Dussehra | విజయదశమిని సమస్త విజయాలకు సంకేతంగా భావిస్తారు. ఆశ్వయుజ మాసంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నవదుర్గలుగా పూజించి, దశమి నాడు అపరాజితాదేవిని రాజరాజేశ్వరిగా ఆరాధిస్తారు.
Vijaya Dashami | నవరాత్రుల్లో తొమ్మిదో రోజు అమ్మవారు సిద్ధిదాత్రిగా అనుగ్రహిస్తుంది. కమలంపై పద్మాసనంలో కూర్చొని, ఒక చేతిలో కమలం ధరించి కరుణామృత ధారలను కురిపిస్తుంటుంది.
Saddula Bathukamma | బతుకమ్మ ఉత్సవానికి ఘనమైన ముగింపు పలుకుతుంది సద్దుల పండుగ. దీనినే పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు. మిగతా రోజులకన్నా భిన్నంగా, పెద్ద పెద్ద బతుకమ్మలు పేరుస్తారు.
Dussehra Celebrations in Srisailam | శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరో రోజు శనివారం భ్రమరాంబాదేవికి కాత్యాయనీ అలంకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు.