SCR | దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు (SCR) నడుపుతున్నది. సికింద్రాబాద్-తిరుపతి (02764) రైలు అక్టోబర్ 1న రాత్రి 8.05 గంటలకు
శివసేనలో చీలిక వల్ల ఈ ఏడాది శివాజీ పార్క్లో దసరా బహిరంగ సభ నిర్వాహణకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. అయితే ఉద్ధవ్ ఠాక్రేకు అనుకూలంగా బాంబే హైకోర్టు స్పందించింది.
దసరా సందర్భంగా రైలు ప్రయాణికులకు అదనపు చార్జీల మోత మోగనున్నది. వివిధ ప్రాంతాల నుంచి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ 150 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తేనున్నది.
80శాతం పూర్తయిన కాంక్రీట్ పనులు సమాంతరంగా ఇతర పనులు హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): దసరా నాటికి సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటి�
చెడు చీడ. దానికి విరుగుడు మంచి. ముందు చెడు చెడుగుడు ఆడుతున్నట్టుగా కనిపించొచ్చు. కానీ, అంతిమ విజయం మాత్రం మంచిదే! ఆ విజయం దశను మార్చేస్తుంది. కొత్తదిశను నిర్దేశిస్తుంది. యుగాలుగా చెడుపై మంచి సాధిస్తున్న వ�
తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి. తెలంగాణతోపాటు పలు రాష్ర్టాలలో, దేశాలలో భక్తిపూర్వకంగా పూజించుకునే జమ్మి చెట్టుకు పౌరాణికంగా, చారిత్రకంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, పర్యావరణపరంగా, ఔషధంగా ఎంతో ప
‘దశాహోరాత్రమ్’ అనేదే దసరాగా మారింది. జగన్మాత విజయ దుర్గాదేవి తొమ్మిది రోజులు మహిషాసురునితో పోరాడి మట్టుపెట్టిన పదో రోజును విజయానికి సంకేతంగా.. వేడుకగా దసరాను జరుపుకొంటున్నాం. అదే సమస్త విజయాలకు ఆనవా�
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు దసరా పండుగ ఒక ప్రత్యేమైన వేడుక అని పేర్కొన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని